ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ కోరుట్లలోని వేములవాడ రోడ్డు హనుమాన్ దేవాలయం నుంచి, నంది చౌక్, గాంధీ రోడ్డు, వెంకటేశ్వర స్వామి దేవాలయం, గడి బురుజు, డైమండ్ హోటల్, కొత్త బస్�
BRICS expansion | ఐదు దేశాల కూటమి అయిన ‘బ్రిక్స్’ (BRICS) మరింతగా విస్తరించనున్నది. ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. అయితే సభ్య దేశాల సంఖ్యను పెంచాల
మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరొందిన మెడ్ట్రానిక్.. ఔషధ నగరి హైదరాబాద్లో విస్తరణపై దృష్టి పెట్టింది. 74 ఏండ్ల క్రితం మొదలైన ఈ అమెరికన్ మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ.. ప్రస్తుతం 150�
పట్టణాలు, పల్లెల అభివృద్ధి ... పరిశ్రమలు, పర్యావరణం.. వ్యవసాయం, ఐటీ ఇలా.. అన్నిరంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి నమూనాను దేశం ముందు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వానిదే అని రాష్ట్ర ఐ
రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంలో మరో అడుగు ముందుకు పడింది. నర్సాపూర్, గజ్వేల్ ప్రాంతాల్లో 80 హెక్టార్ల అటవీ భూమి నుంచి ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ వెళ్లింది. ఈ భూముల్లో రోడ్ నిర్మాణాని
మెట్ట ప్రాంతాలకూ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఆయకట్టును పెంచుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని చాకలిపల్లి శివారులో మంత్రి సొంత ఖర్చులతో నిర్మించిన మైనర్ కాల్వను మంగళవ�
అమెరికాకు చెందిన మొబిలిటీ సేవల దిగ్గజం ఉబర్.. వ్యాపార విస్తరణకు అనేక అడ్డదార్లు తొక్కడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందుకు బడా రాజకీయ నాయకులూ సహకరించడం సంచలనం సృష్టిస్తున్నది. వీరిలో ఫ్రాన్స్ మాజ
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం 11వ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని మేయర్ గద్వాల్ �
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ కంపెనీ తమ కేంద్రాన్ని విస్తరించనున్నది. గ్రాస్-లైన్ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జీఎంఎం ఫాడ్లర్ రూ.28 కోట్ల (37 లక్షల డాలర్ల) పెట్టుబడితో హైదరాబాద్ యూనిట్ను �
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని విప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీలో చేపట్టిన నాలా విస్తరణ పనుల్�
పదమూడు వందల కోట్ల ఏండ్ల క్రితం బిగ్ బ్యాంగ్తో విశ్వం పుట్టింది. అప్పటి నుంచి విస్తరిస్తూనే ఉన్నది. అయితే, ఈ విస్తరణ క్రమంగా నెమ్మదిస్తున్నదని, 6.5 కోట్ల ఏండ్ల తర్వాత ఇది ఆగిపోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు
తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో హైదరాబాద్ మహానగరం పరిధిలో అటవీ విస్తీర్ణం 147 శాతం పెరిగింది. గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం.. హరితహారం కార్యక్రమం చేపట్టిన తర్వాత 81.81 చదరపు కిలో మీటర్లకు ప�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ఫేజ్-2 పనులను వెంటనే నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం డిమాండ్
Nihar Info expansion | ఈ-కామర్స్ రంగంలో ఉన్న నిహార్ ఇన్ఫో గ్లోబల్ కొత్తగా మూడు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసింది. ఏపీలో 8 హెక్టార్లలో బెరైటీస్, డొలమైట్ క్వారీని 20 ఏండ్లపాటు లీజుకు తీసుకున్న ఒక మైనింగ్