Hathras stampede | ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్�
Minister Kollu Ravindara | ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) లో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో బాధిత కుటుంబసభ్యులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. మృతదేహాల కోసం వారి కు�
ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం విఫలమయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం �
తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన లక్షిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కోర్టు ఆదేశించినా చెల్లించకపోవడం ఏమిటని టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చే
Minister Satyavati Rathod | రాష్ట్రంలో ములుగు జిల్లాలో పడినంత వర్షం చరిత్రలో ఎప్పుడు చూడలేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) అన్నారు.
నిరుపేద కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని సిద్దాపూర్కు చెందిన ముస్కు పెంటు ఇటీవల ఉపాధిహామీ పనికి వెళ్లి వడదెబ్బతో మృతి చెందాడ�
Odisha Train Accident | ఒడిస్సా రైలు ప్రమాద దుర్ఘటనలో ఏపీకి చెందిన ఒకరు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన గురుమూర్తి(65) అనే మత్స్య కార్మికుడు బాలాసోర్లో నివాసం ఉంటున్నాడు.
CM KCR | ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దాచపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో తెలంగాణ వాసులు దుర్మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్(Chief Minister KCR) రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనల్లో 24 మంది దుర్మరణం చెందగా, 41 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఖార్గోన్ జిల్లా నుంచి ఇండోర్కు 70 మందితో ఓ ప్రైవేటు బస్సు మంగళవారం బయలుదేరింది. డొంగర్గావ్ సమీపం
కులవృత్తులవారికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా తీసుకున్న బీమా నిర్ణయంపై గౌడన్నల్లో భరోసా వ్యక్తమవుతున్నది. రైతుబీమా తరహా కల్లుగీత కార్మికులకు బీమా కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీస�
Minister Puvvada | చీమలపాడు అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన నలుగురి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు.
Telangana | ఎంతో మంది అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అటవీ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు. విధి నిర్వహణలో వారు ఎన్నో దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదు�