కులవృత్తులవారికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా తీసుకున్న బీమా నిర్ణయంపై గౌడన్నల్లో భరోసా వ్యక్తమవుతున్నది. రైతుబీమా తరహా కల్లుగీత కార్మికులకు బీమా కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీస�
Minister Puvvada | చీమలపాడు అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన నలుగురి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు.
Telangana | ఎంతో మంది అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అటవీ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు. విధి నిర్వహణలో వారు ఎన్నో దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదు�
గుజరాత్లో మోర్బీ వంతెన ప్రమాదస్థలిని పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? ఒక్క రోజుకే రూ.30 కోట్లు. అదే సమయంలో ప్రమాదంలో మృతిచెందిన 135మంది బాధిత కు�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్టు రేంజ్ అధికారి(ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్వో క
మారటోరియం ఎక్స్గ్రేషియాకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ, జనవరి 19: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి రూ.974 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కరోనా విలయం నేపథ్యంలో 2020లో దేశవ్యాప్తంగా ల
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందిన కుటుంబాలకు సీఎం జగన్ సంతాపం తెలిపారు. జరిగిన ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక
మియాపూర్ : కొవిడ్తో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ అన్నారు. కొవిడ్తో మరణించిన వారికి ప్రభుత్వ పరంగా రూ. 50 వేల ఎక్స్ గ్రేషియాను అందిస్తుందని
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఆదివారం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్లోని ఒక వాహనం దూసుకెళ్లిన ఘటనతోపాటు అనంతరం జరిగిన ఆందోళనలో మరణించిన నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ కుటుంబానికి ఛత్త