ప్రధాని మోదీ కొన్ని గంటల మోర్బీ పర్యటనకు రూ.30 కోట్లు ఖర్చయిందని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. ఇందులో రూ.5.5 కోట్లు ‘స్వాగత సన్నాహాలు, కార్యక్రమ నిర్వహణ, ఫోటోగ్రఫీ’కి ఖర్చయ్యాయి.
మోర్బీ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 135 మంది బాధితుల కుటుంబాలకు తలా రూ.4 లక్షల పరిహారం లభించింది. ఈ మొత్తం రూ.5 కోట్లు. అంటే మోదీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఖరీదు 135 మంది జీవితాల కంటే ఎక్కువ.
– సాకేత్ గోఖలే,
తృణమూల్ కాంగ్రెస్ జాతీయ
అధికార ప్రతినిధి