Morbi Bridge | గుజరాత్ (Gujarat) లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ( Morbi Bridge) ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ ప్రభుత్వం (Gujarat government) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేపట్టిన విచారణలో.. కూలడానిక�
గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడైన ఒరెవా గ్రూప్నకు చెందిన జైసుఖ్ పటేల్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మోర్బీ కోర్టు అరెస్టు వారెంటు జారీయేయడంతో ఆయన న్యాయస్థానం ముందు లొంగిపోయా�
మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడు జైసుఖ్ పటేల్ కోర్టులో లొంగిపోయాడు. ఆయనను కోర్టు రిమాండ్కు పంపింది. ఒరెవా గ్రూప్ యజమానిగా జైసుఖ్ పటేల్ ఉన్నారు.
గుజరాత్లో మోర్బీ వంతెన ప్రమాదస్థలిని పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? ఒక్క రోజుకే రూ.30 కోట్లు. అదే సమయంలో ప్రమాదంలో మృతిచెందిన 135మంది బాధిత కు�
గుజరాత్లో గత నెలలో జరిగిన మోర్బీ వంతెన దుర్ఘటనకు నిర్వహణ లోపంతోపాటు పరిమితికి మించి సందర్శకులను అనుమతించడమే కారణమని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నివేదికను ప్రభుత్వం త�
Morbi Bridge :కొన్ని రోజుల క్రితం గుజరాత్లో మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటనలో 135 మరణించిన విషయం తెలిసిందే. అయితే బ్రిడ్జ్ కూలిన రోజును విజిటర్స్ కోసం సుమారు 3165 మందికి టికెట్లు విక్రయించినట్లు తెలుస్తోంది.
Morbi bridge | గుజరాత్లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగల వంతెన మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని
Gujarat | గుజరాత్లోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. ఘటనపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ �
Cable bridge | గుజరాత్లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్కోట్ ఎంపీ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాజ్కోట్ బీజేపీ ఎంపీ అయిన మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా కుటుంబానికి