కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పెంచుతున్న మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పోస్టాఫీస్రోడ్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు స్పైటల్ బాల్ మొక్కలు నాటారు. ఇవి వాహనదారులు, ప్రజలను ఆకట్టుకుంటున�
గుజరాత్లో మోర్బీ వంతెన ప్రమాదస్థలిని పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? ఒక్క రోజుకే రూ.30 కోట్లు. అదే సమయంలో ప్రమాదంలో మృతిచెందిన 135మంది బాధిత కు�
వ్యవసాయంలో రోజురోజుకూ పెట్టుబడులు పెరిగి రైతుకు లాభాలు తగ్గిపోతున్నాయి. అంతేకాకుండా కూలీల కొరత కూడా విపరీతంగా వేదిస్తోంది. ఎకరా పొలంలో వరి పండించాలంటే రైతుకు వచ్చే లాభం కన్నా పెట్టుబడే అధికంగా ఉంటుందన
గడిచిన రెండేండ్లకుపైగా కాలంలో దేశంలో స్మార్ట్ఫోన్ల సగటు ధరలు రికార్డు స్థాయిలో 27 శాతం పెరిగాయి. 2020లో కరోనా వైరస్ మొదలు స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతూపోయాయని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిప�
గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాగిన నీళ్ల బాటిల్ ధర రూ.850 అని ఆ రాష్ట్ర మంత్రి రవి నాయక్ బయటపెట్టారు. గోవాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..
1 లేదా 2 కేజీల వరకు బరు వు తూకే మామిడి పండు ను మనం చూసుంటాం. అయితే మధ్యప్రదేశ్లో పండే నూర్జహాన్ రకానికి చెందిన మామిడి ఒక్కోటి 4 కేజీలకు పైగా కాస్తుంది.
పండుగ సీజన్లో 5 శాతం వరకు పెరుగనున్న ధరలు న్యూఢిల్లీ, మే 4: టీవీ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దేశీయ తయారీదారులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడంతో ఇదివరకే ధరలు పెంచిన సంస్థలు..మరోదఫ�