ఆరోగ్యంగా ఉండాలని ఆహారం, వ్యాయామం గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్లు ఈ చిన్న ప్రయత్నం చేయండి. కొద్ది సమయంలోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కొత్త సంవత్సరం మొదలై అప్పుడే నెల గడిచిపోయింది. న్యూ ఇయర్ రిజల్యూషన్లో భాగంగా.. ‘రేపటి నుంచి జిమ్కి వెళ్లాలి’ అని ఇచ్చుకున్న తీర్మానం, ఎప్పుడో బుట్టదాఖలై పోతుంది.
తిండి కలిగితే కండ కలదోయ్ అన్నట్టే, కొవ్వు పెరిగితే.. గుండె జబ్బు కలుగోయ్ అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. గుండె ఆరోగ్యానికీ, శరీరంలో కొవ్వుకీ సంబంధం ఉంది. గుండెలో ఉన్న సమస్యకు, శరీరంలో ఉన్న కొవ్వుకి ఒకటే �
పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతం గా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పోలింగ్ �
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మనం వ్యాయామం చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. వ్యాయామం వల్ల శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం. అయితే వ్యాయామాలన్నింటిలోనూ యోగా ఎంతగానో ప్రాముఖ్యతను స
వాకింగ్.. అన్నిటికన్నా సులభమైన, ఎన్నో ప్రయోజనాలు అందించే వ్యాయామం. అంతకుమించిన ఫలితాలు దక్కాలంటే.. ‘రకింగ్' చేయాల్సిందే! ఈ నయా ఎక్సర్సైజ్.. ప్రస్తుతం ఐరోపా దేశాల్లో విపరీతంగా ట్రెండింగ్ అవుతున్నది. ఎ�
అమ్మాయిలకు వ్యాయామం.. అనేది అందని ద్రాక్షగానే మిగులుతున్నది. కుటుంబ కట్టుబాట్లు, అభద్రత.. వారిలో వ్యాయామంపై ఆసక్తి తగ్గిస్తున్నది. ‘టైమ్ యూజ్ ఇన్ ఇండియా-2024’ నివేదిక.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిట్నెస�
మధుమేహం, రక్తపోటు పెరగడానికి కారణం ఒత్తిడితో కూడిన జీవన విధానం, దీనిని జయించాలంటే ఆహారపు అలవాట్లు, వ్యాయామం చాలా అవసరమని డాక్టర్ డి.లలిత అన్నారు. కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలెం రాజు ఆదేశాల మేరకు రాంపురం ప�
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా శ్రమించడం చాలా అవసరం. అందుకోసమే చాలామంది జిమ్లకు వెళ్తుంటారు. అలాంటివాళ్లకు కండరాల దృఢత్వాన్ని పెంచే సప్లిమెంట్స్ అవసరం.
Keerthy Suresh | టాలీవుడ్ ప్రేక్షకులకు "నేను శైలజ" చిత్రం ద్వారా పరిచయమైన కీర్తి సురేష్, "మహానటి" సినిమా ద్వారా తన అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఆమెకు నేషనల్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. మ
వృద్ధుల్లో నిద్రలేమి సాధారణ సమస్యగా మారింది. నిద్ర మాత్రలు తాత్కాలిక ఉపశమనాన్ని అందించినా.. తరచుగా వాడితే దుష్ర్పభావాల ప్రమాదం ఉంటుంది. ఇందుకు నిపుణులు సిఫారసు చేస్తున్న ఒక సులభమైన చిట్కా.. క్రమం తప్పని �
Exercise | చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ రైల్వే టెర్మినల్ సమీపంలో ఏర్పాటు చేసిన పీఆర్ఓ 9 జిమ్ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
వాకింగ్.. వ్యాయామంలో ‘కింగ్'గా గుర్తింపు పొందింది. అనేక పరిశోధనల ఆధారంగా.. ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు నడకను మించింది లేదని తేలింది. అయితే.. దీని ప్రయోజనాలను పొందడానికి మైళ్లకు మైళ్లు నడవాల్సిన అవసరం లేదన�