ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్ బదిలీల కోసం ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు, నిబంధనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
Excise income | గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 7 శాతంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. 2025-26 అర్థిక సంవత్సరంలో 382.91లక్షల కేసుల లిక్కర్, 387.34 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి.2025-26 అర్థిక సంవత్సరంలో 2 శాతం లిక్కర్ సెల్స్ పెరుగగా, బీర
ఆబ్కారీ శాఖలో సుధీర్ఘ కాలం తరువాత కానిస్టేబుళ్లు, సీఐలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లకు పదోన్నతులు వచ్చాయి. కానీ ఇప్పటివ
నిజామాబాద్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య సోదరుడు జీ శ్రవణ్కు ఎక్సైజ్శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఈ మేరకు సోమవారం అధికారులు �
Liquor Belt Shops | కొత్త మద్యం దుకాణాలు మొదలై నిండా రెండు నెలలు కాలేదు. అప్పుడే లిక్కర్ సిండికేట్లు మార్కెట్లోకి వచ్చి, ఎక్సైజ్ శాఖ ను, మద్యం వ్యాపారాన్ని గుప్పిట్లోకి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతున్నది. అంతే
నెలనెలా వసూళ్లతో సంబంధం లేకుండా కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణల నుంచి గుడ్విల్ పేరిట ఆబ్కారీ శాఖ వసూళ్ల దందా ప్రారంభించింది. గతంలో ఒక్కో షాపు నుంచి రూ.50వేలు వసూలు చేయగా ఈ సారి అమాంతం పెంచి రూ.1.50 లక్షలకు �
ఎక్సైజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి అత్యాశతో ప్రమోషన్ ఆశలు గల్లంతైన కొందరు అధికారులకు త్వరలో మేలు జరుగనున్నది. ప్రమోషన్ దాకా వచ్చి చేజారిన వారందరికీ సదవకాశం దక్కనున్నది.
Telangana | ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రమోషన్ కోసం పరితపిస్తాడు. అందుకోసం కొందరు పైరవీలు కూడా చేసుకుంటారు. కానీ ఎక్సైజ్ శాఖలో కొందరు ఉన్నతోద్యోగులు తమకు ప్రమోషన్ వద్దని ఏకంగా పైరవీలే చేసుకున్నారు.
మద్యంషాపుల లాటరీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. ఇప్పుడు సొంత జేబులు నింపుకొనే పనిలోపడ్డారు. ఎక్సైజ్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి పనికీ ఒక రేటు ఫిక్స్ చేశా�
Excise department | ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) ద్వారా 53 మంది అధికారులకు పదోన్నతులు వచ్చాయి. సోమవారం జరిగిన సమావేశంలో డీపీసీ ఛైర్మన్ వికాష్రాజ్, జెడీ కన్వీనర్ సెక�
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ప్రతి గ్రామం దావత్లతో కిక్కెక్కింది. పల్లె పోరులో భాగంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. పంచాయతీ ఎన్నికలు ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువ�
ఎక్సైజ్శాఖలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త సర్వీస్రూల్స్ అమలుచేయాలని, ఖాళీ పోస్టులు భర్తీచేయాలని కోరిం�