ఆబ్కారీ శాఖలో సీఐలకు సంబంధించిన బదిలీల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. ఆబ్కారీ శాఖలో జరుగుతున్న సీఐల బదిలీలలో పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతుందని, ఇందులో భాగంగా రూ.3కోట్లకు 13మంది సీఐల �
Excise Department | ఎక్సైజ్ శాఖలో డిప్యుటేషన్లు, మౌఖిక ఆదేశాలు, స్పెషల్ అటాచ్మెంట్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం కమిషనర్ అనుమతితో మాత్రమే జరగాల్సిన డిప్యుటేషన్లను కొందరు అధికారులు జి�
Wine Tourism | రాష్ట్ర ఖజానా నింపుకొనేందుకు మద్యం ఆదాయంపైనే ఆధారపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వైన్ టూరిజం పేరుతో మరో కొత్త ఆలోచనకు తెరతీసింది.
Excise Department | ఆబ్కారీ శాఖలో సీఐ పోస్టింగుల కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారదర్శకంగానే పోస్టింగులు ఇస్తున్నామని సంబంధిత అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవాలు అందు కు
Excise Transfers | తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఎస్ఐ, సీఐ, ఏఈఎస్ల బదిలీల వ్యవహారం కొలిక్కి రావడంలేదు. సాధారణంగా రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే బదిలీల ప్రక్రియ మూడు నెలల నుంచి కొనసాగడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
Transfers in Excise | ఒక తప్పును సరిదిద్దుకోవడం కోసం ఎక్సైజ్ శాఖ తప్పు మీద తప్పు చేస్తున్నది. ఎక్సైజ్ శాఖలో అతి సాధారణ ఒక సెక్షన్ అధికారి రూపొందించిన 8-ఎఫ్ నిబంధన మీద ఎటువంటి కసరత్తు చేయకుండా యథాతథంగా ఆమోదించిన ప్�
ఆబ్కారీ శాఖలో పదోన్నతులు వచ్చినా పోస్టింగ్లేని విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. సుధీర్ఘ కాలం తరువాత ఆ శాఖలోని కానిస్టేబుళ్లు, సీఐలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్�
: ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ను గురువారం ప్రభుత్వం సైబరాబాద్ డీసీగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్లో బ్రూవరేజస్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.చంద్రయ్యను ఉద్యోగోన్నత
ఎక్సైజ్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. బరితెగించి వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆబ్కారీలో అవినీతి తారా స్థాయికి చేరింది. మూడు నెలల కాలంలోనే కీలకమైన స్థానాల్లో ఉన్న ఇద్దరు అధికారులు ఏ�
రాష్ట్రంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. 34 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 13 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 13 మంది డిప్యూటీ కమిషనర్ల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన�
Liquor Companies | తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుం డా.. ఏండ్ల తరబడి భారీగా బకాయిలు పెడు తూ.. ఇచ్చే డబ్బుల్లో కూడా ఉల్టా తమనే డిస్కౌంట్ అడుగుతున్న ప్రభుత్వంపై, ఎక్సైజ్ శాఖపై మద్యం కంపెనీల యజమానులు మం డిపడుతున్నారు.
గిరిజన నియోజకవర్గమైన అశ్వారావుపేటలో మద్యం సిండికేట్ దోపిడీకి తెరలేపింది. మొన్నటివరకు ఎమ్మార్పీ విక్రయాలు చేసిన మాఫియా మే 1వ తేదీ నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించు
ఎక్సైజ్ శాఖ బదిలీల్లో లక్షల రూపాయల పందేరానికి తెరలేచింది. ఒక్క ఫోకల్ పోస్టుకు అక్షరాలా రూ.25 లక్షలు ఫిక్స్ చేశారట. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా, ఇదే నిజమని ఎక్సైజ్ అధికారుల్లో చర్చ జరుగుతున్నది.