: ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ను గురువారం ప్రభుత్వం సైబరాబాద్ డీసీగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్లో బ్రూవరేజస్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.చంద్రయ్యను ఉద్యోగోన్నత
ఎక్సైజ్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. బరితెగించి వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆబ్కారీలో అవినీతి తారా స్థాయికి చేరింది. మూడు నెలల కాలంలోనే కీలకమైన స్థానాల్లో ఉన్న ఇద్దరు అధికారులు ఏ�
రాష్ట్రంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. 34 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 13 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 13 మంది డిప్యూటీ కమిషనర్ల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన�
Liquor Companies | తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుం డా.. ఏండ్ల తరబడి భారీగా బకాయిలు పెడు తూ.. ఇచ్చే డబ్బుల్లో కూడా ఉల్టా తమనే డిస్కౌంట్ అడుగుతున్న ప్రభుత్వంపై, ఎక్సైజ్ శాఖపై మద్యం కంపెనీల యజమానులు మం డిపడుతున్నారు.
గిరిజన నియోజకవర్గమైన అశ్వారావుపేటలో మద్యం సిండికేట్ దోపిడీకి తెరలేపింది. మొన్నటివరకు ఎమ్మార్పీ విక్రయాలు చేసిన మాఫియా మే 1వ తేదీ నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించు
ఎక్సైజ్ శాఖ బదిలీల్లో లక్షల రూపాయల పందేరానికి తెరలేచింది. ఒక్క ఫోకల్ పోస్టుకు అక్షరాలా రూ.25 లక్షలు ఫిక్స్ చేశారట. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా, ఇదే నిజమని ఎక్సైజ్ అధికారుల్లో చర్చ జరుగుతున్నది.
V Srinivas Goud | ఆ ఆంధ్రా అధికారి తిట్ల దండకంతో తెలంగాణ ఉద్యోగులకు గుండె పోట్లు వస్తున్నాయి. బీసీ, ఎస్సీ , ఎస్టీలను కులం పేరుతో ఆ అధికారి దూషిస్తున్నాడు. సోమిరెడ్డి అనే సిన్సియర్ అధికారి ఆ ఆంద్రా అధికారి తిట్లకు కుప
Excise Transfers | రాష్ట్ర ఎక్సైజ్శాఖలో 326 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1,586 మంది కానిస్టేబుళ్ల బదిలీల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 1,912 మంది సిబ్బంది మూడు రోజుల్లో బదిలీ స్థానాల్లో రిపోర్టు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ హరిక
Excise Department | ఎక్సైజ్ శాఖలో అత్యున్నతస్థాయి అధికారి అడ్డూఅదుపు లేకుండా మాట్లాడుతున్నారంటూ ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. సదరు అధికారి సహచరుల మీద నోటి దురుసు ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతు�
..ఈ ఫొటోలు ఎక్కడో మూరుమూల ప్రాంతాల్లోనివి కాదు, సాక్షాత్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోనివి. పర్మిట్ రూం పేరిట నడుస్తున్న దందాలకు నిలువెత్తు నిదర్శనాలివి. నిజానికి పర్మిట్ రూంకు కేవలం 10x10 అంటే.. వంద స్కేర్�
ఎక్సైజ్ శాఖలో 2011 నాటి లికర్ సిండికేట్ కేసులో రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పింఛన్ వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్, ప�
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్ బదిలీల కోసం ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు, నిబంధనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.