ఎక్సైజ్శాఖలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త సర్వీస్రూల్స్ అమలుచేయాలని, ఖాళీ పోస్టులు భర్తీచేయాలని కోరిం�
ఎక్సైజ్ శాఖ నిర్వహించిన మద్యం టెండర్లో ఏకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పాల్గొనడం.. లక్కీడిప్లో మద్యం షాపు అలాట్ కావడం.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న విద్యాశాఖ చర్యలకు దిగుతు న్న సమయంలో కాంగ్రెస్ నేతలు �
మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించిన రూల్స్ను రూపొందించి, ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ విధానాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని తేల్చిచెప�
‘మంత్రిగా నా శాఖలో నాకే ఒక్క పని కూడా కా వడం లేదు. అసలు మంత్రిగా ఇచ్చే ఆదేశాలను ముఖ్యకార్యదర్శిగా ఉన్న రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదు, అలాంటప్పుడు మంత్రి పదవిలో ఉం డి ఎందుకు’ అని రాష్ట్ర ఎక�
తెలంగాణవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,285 వేల దరఖాస్తులు అం దాయి. వాటి ద్వారా రూ.2,858 కోట్ల ఆదా యం సమకూరింది. ఈ మేరకు గురువారం తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.
ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్ల వ్యాపారం విలువ ఏటా దాదాపు రూ.100 కోట్లు. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఇది చిన్న వ్యవహారం. దాన్ని కూడా వదలకుండా కాంగ్రెస్ నేతలు మూటల కోసం కొట్లాడుకొని �
తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన రేవంత్ రెడ్డి సర్కార్కు మద్యం వ్యాపారుల నుంచి గట్టి దెబ్బ తగిలినైట్లెంది. మద్యం టెండర్ల పేరుతో ఆదాయం సమకూర్చుకోవాలని ఆశించగా లిక్కర్ వ్యాపారుల నుంచి అ�
రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. శనివారం అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
AP Excise Suraksha | ఈ రోజుల్లో మద్యాన్ని విచ్చలవిడిగా కల్తీ చేసేస్తున్నారు. ఆ కల్తీ మద్యం తాగడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కొత్త యాప్న�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మైక్రో బ్రూవరీల (సూక్ష్మ బీర్ల తయారీయూనిట్) ఏర్పాటుకు ఎక్సైజ్శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది.