మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారన్న అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) వ్యాఖలు వట్టి అబద్ధాలేనని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ (Abdulla Shahid) అన్నారు.
Ramachandra Reddy | మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి (81) గురువారం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం గుండెపోట�
Pankaja Munde | బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే (Pankaja Munde) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి చెందినప్పటికీ అది తన పార్టీ కాదని అన్నారు. ఆమెను బీజేపీ పట్టించుకోకపోవడంతో అవసరమైతే ఆ పార్టీని వీడుతానంటూ పరోక్షంగా
మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ (Satyendar Jain) ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సప్ధర్జంగ్ ఆస్పత్రికి తరలించా�
తమను పాకిస్తాన్ వెళ్లాలని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి అబ్దుల్ బరి సిద్ధిఖి మండిపడ్డారు. ఈ దేశం ఎవడబ్బ సొత్తుకాదని దీటుగా బదులిచ్చారు.
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతానికి అత్యంత అదృష్టవంతుడు మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్. కొత్త మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. నిజానికి చాలా సేపటి వరకూ కేబినెట్ లిస్టులో ఆయన పేరు లేదు. దీంతో ఆయన తీ
అమరావతి: మాజీమంత్రి, టీడీపీ నాయకుడు గారపాటి సాంబశివరావు మృతి బాధాకరం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నాయకుడిగా పార్టీకి, ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణ�
ex minister imarti devi throw face mask on road in madhya pradesh | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు మాస్క్ ధరించడంతో పాటు నిబంధనలు పాటించాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు
అమరావతి: ఏపీలో రోజురోజుకూ పెరిగిపోతున్న గంజాయి రవాణాపై టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప మాట్లాడారు. గత మూడేండ్లు ఆంధ్రప్రదేశ్లో గంజాయి రవాణా మూడురెట్ల�
అమరావతి : ఏపీలో ప్రతి పథకానికి వైఎస్సార్ పేరును పెట్టి ప్రజల నెత్తిన టోపి పెడుతున్నారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ జగన్ పాలనతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడా�
అమరావతి : ఏపీలో అధికార వైఎస్సార్సీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందువల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను రప్పిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోప�
లక్నో : సామూహిక లైంగిక దాడి కేసులో సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి, ఆయన అనుచరులు ఇద్దరికి న్యాయస్ధానం యావజ్జీవ శిక్ష విధించింది. మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతితో పాటు
చిత్తూరు: ప్రభుత్వం చేసే అక్రమాలపై ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులపై పోలీసులు అర్ధరాత్రి దాడులు చేసి అరెస్టు చేయడం విచారకరమని, తామేమైనా తీవ్రవాదులమా అని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అమర్నాథ్రెడ్డి అ�
పెద్దేముల్ : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కోట్ల మైసమ్మ దేవాలయంలో ఆదివారం మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్�