రాజకీయంగా అణచివేసేందుకే బీసీల గణాంకాలను తారుమారు చేసి నయవంచనకు గురిచేసిందని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జకే వీరస్వామిగౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు.
హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ నెల 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధబేరి సభ బీసీ సర్కార్ కోసమేనని కుడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పేర్కొన్నారు. ఇది ఆరంభ సభ మాత్రమేనని, 15 లక్షల మందితో హైదరాబ�
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో అగ్గి విద్యార్థులు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29నే ఇందుకు ప్రధాన కారణం. గ్రూప్-1 పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, దివ�
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్ణాటక ప్రభుత్వం రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నది. మతపరమైన మైనార్టీలకు కల్పిస్తున్న 4 % రిజర్వేషన్లను రద్దు చేసింది. వారిని ఆర్థిక వెనుకబడిన వర్గం క్యాటగిరీలోకి చేర్చింద�
ఓ వైపు రూ.2.5 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉంటే పన్ను కట్టాలని కేంద్ర సర్కారు చెప్తుంది. మరోవైపు ఆర్థిక బలహీన వర్గాలకు ప్రవేశపెట్టిన రిజర్వేషన్లకు రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని విధించింది. ఈ వైరుధ్యాన్ని
పడిపోతున్న రూపాయి విలువ, విపరీతంగా పెరిగిపోయిన ఖర్చుల నేపథ్యంలో విదేశాల్లో విద్య అత్యంత భారంగా తయారైంది. సాధారణంగా లోన్ తీసుకోకుండా విదేశాల్లో చదువుకోవడమనేది అందరికీ కుదిరే పనైతే కాదు.
రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా పేర్కొన్నప్పుడు.. రూ.2.5 లక్షలే వార్షిక ఆదాయం ఉన్నవారి నుంచి ఆదాయపు పన్ను ఎలా వసూలు చేస్తారని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలవారికి 10 శాతం కోటా అమలును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ సర్వోన్నత న్యాయస్థానం ముందు బుధవారం పిటిషన్ దాఖలు
EWS quota:అగ్రవర్ణాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ను కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ కోటాను సవాల్ చేస్తే వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మా�