Target India | రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని బూచిగా చూపి అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్ (India) పై భారీగా సుంకాల భారాన్ని మోపారు. ప్రస్తుతం భారత దిగుమతులపై అమెరికాలో 50 శాతం టారిఫ్లు
ఆయన దేశ సరిహద్దుల్లో పనిచేశాడు. భారత ఆర్మీ జవానుగా దేశ రక్షణ కోసం విధులు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందాడు. అంతటితో ఆయన విశ్రమించలేదు. యువకులతో పోటీ పడి ఎక్సైజ్ కానిస్టేబుల్గా మరో ఉద్యోగం దక్కించుకున్న�
దక్షిణాసియా మహిళలు త్వరగా వృద్ధాప్యానికి దగ్గరవుతున్నారు. అమెరికా పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించారు. అమెరికా, యూరప్ మహిళల్లో మెనోపాజ్ ప్రారంభమయ్యే సగటు వయసు 52 ఏళ్లుగా ఉన్�
Mt Elbrus: ఆరేళ్ల తెగ్బీర్ సింగ్ రష్యాలో అతిపెద్ద శిఖరం మౌంట్ ఎల్బ్రుస్ను అధిరోహించాడు. ఆ పర్వతం సుమారు 5642 మీటర్ల ఎత్తు ఉంది. జూన్ 20వ తేదీన ట్రెక్కింగ్ ప్రారంభించి.. జూన్ 28వ తేదీ ఎల్బ్రుస్ శిఖరానికి చే
Air India | ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వందలాది విమానాలు ప్రభావితమయ్యాయి. ఖతార్, బహ్రెయిన్తో సహా అనేక గల్ఫ్ దేశాలు ఎయిర్స్పేస్ను మూసివేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పు
ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదన్న సంగతి సైప్రస్ అధ్యక్షుడు, తాను అంగీకరిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియా, యూరప్లో నెలకొన్న యుద్ధ సంక్షోభాలపై సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్
కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు వాణిజ్య యుద్ధాలకు నాంది పలకడంతోపాటు అమెరికా వస్తువులకు వ్యతిరేకంగా ‘బాయ్కాట్ అమెరికా’ పేరిట ప్రపంచవ్యాప్తంగా ఉద్యమానిక
ఐరోపా, ఆఫ్రికా ఖండాల మధ్య ఉన్న సముద్రమే మధ్యధరా సముద్రం. దీనికి చుట్టుపక్కల దేశాల్లో ఉండే ప్రజలు ప్రధానంగా తీసుకునే ఆహారాన్ని మధ్యధరా ఆహార విధానం (మెడిటరేనియన్ డైట్) అని పిలుస్తారు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడుడొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) కంటే అక్రమ వలసదారులతోనే (illegal immigration) ముప్పు ఎక్కువగా ఉందన్నారు.
Air India | లుఫ్తాన్స గ్రూప్తో కోడ్షేర్ భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గురువారం ప్రకటించింది. భారత్లోని 12 నగరాలు, యూరప్లోని 26 నగరాల్లోని 60 అదనపు మార్గాల్లో సేవలు అందించనున�
ఐరోపా దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 7 లక్షల వరకు వసూలు చేసిన నిందితుల్లో ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఆమె గురువారం ఓ ప్రకటన విడుద�