ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకంపై వస్తున్న ఆరోపణల్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొట్టిపారేశారు. శనివారం నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన తెలివితేటలు, ఆలోచనలు అభివృద్ధి కోసమే తప్ప, స
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న తరుణంలో డీజిల్లో ఇథనాల్ కలపడం విఫలమైందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు.
దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్ట్ సోమవారం కొట్టివేసింది. లక్షలాది వాహనదారులను వారి వాహనాలకు అనుగుణంగా లేని ఇంధనాన్�
దేశవ్యాప్తంగా వాహనాలకు ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. డ్రైవర్లు, కార్ల తయారీదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 20 శాతం ఇథనాల్ కలిపి
Petrol | 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20 పెట్రోల్) వాహనాలకు మంచిది కాదంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది.
E20 Fuel | E20 పెట్రోల్పై వాడకం వల్ల వాహనాల ఇంజిన్ భద్రతతో పాటు మైలేజ్ తగ్గుతుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగం (E20) ఫ్యూయల్పై వస్తున్న వార్తల�
E20 Petrol | భారత్లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్లో ఇథనాల్ను కలిపి విక్రయిస్తున్నది. ప్రస్తుతం ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో పెట్రోల్లో 20శాతం ఇథనాల్ను మిక్స్ చేయడం ద్వారా దిగుమతులను సైతం తగ్�
చెరకు నుంచి ఇథనాల్ తయారీపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నెల నుంచి దేశంలోని చక్కెర మిల్లులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో చెరకు రసాన్ని, చెరకు సిరప్ను ఇథనాల్ తయారీకి వినియోగించరాదని కేంద్ర ప్రభుత్వం గురువారం �
Toyota Innova Highcross | పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీ అవసరం లేకుండా పూర్తిగా ఇథనాల్తో నడిచే కారు వచ్చేసింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ (100% ethanol) కారును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ప్రారంభించారు.
బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను (Sugar exports) కూడా నిలిపివేయాలని (Ban) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అన్నదాతలు మరోసారి కన్నెర్ర చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు తగిన ధరను ఇవ్వకపోవడంపై గళమెత్తారు.
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపి విక్రయించే విధానాన్ని సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన బంకుల్లో ఈ పెట్రోల్ను విక్రయించారు.
‘డాక్టర్ సంజయ్.. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అంకుల్ కంటే ఎక్కువగా నా వెంటపడి, ఇథనాల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మెట్ల చిట్టాపూర్కు తెచ్చేలా చేశారు’ అంటూ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్