తెలంగాణా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ కొత్తగూడెం ఆధ్వర్యంలో శనివారం అసోసియేషన్ సభ్యులు రామచంద్రమూర్తి 80వ జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు జ్యోతి ఆశ్రమానికి రూ.10 వేల విలువైన నిత్యావసర స
SRR Foundation | పలు గ్రామాలలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధుల బృందంతో కలిసి బుధవారం పరామర్శించారు.
Essential commodities | గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్లో ఆదివారం బీజేపీ మహిళా అధ్యక్షురాలు జారతి దేవక్క ఆధ్వర్యంలో గామా ఫౌండేషన్ సహకారంతో వంద మంది పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు, ఆకలితో విద్యార్థులు అలమటించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిం�
టీవల భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధి కూచిపూడి, తొగర్రాయి గ్రామాల్లోని బాధితులకు స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సాయం చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన ఖమ్మం నగర బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు చేయూతనిచ్చారు. ఖమ్మం నగరంలోని 46, 30, 4, 17, 34వ డివిజన్ల పరిధిలో 270 మంది కుటుంబాలకు సుమారు 2 లక్ష
కష్టాల్లో ఉన్న మున్నేరు వరద బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అన్నారు. జలగంనగర్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, మాజీ జడ్పీ�
బాబాపూర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి తర్వాత షార్ట్ సర్యూట్తో రెండిళ్లు దగ్ధమయ్యాయి. అందరూ గాఢ నిద్రలో ఉండగా, షార్ట్ సర్క్యూట్ కావడంతో కవాలర్ లక్ష్మి, సురేశ్ ఇళ్లలో మంటలు చెలరేగాయి.
TASA | కుటుంబ పోషణతో పాటు సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ వంతుగా దాతృత్వ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అనాథులకు అండగా నిలుస్తున్నారు.
Pakistan | మరో రెండు రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుంది. రంజాన్ వేళ పాకిస్తాన్లో నిత్యావసరాల ధరలు మూడింతలు పెరిగాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.