Essential Commodities Price | భారత్-నేపాల్ సరిహద్దును ఉత్తరాఖండ్లోని సమీప గ్రామస్థులు ఇటీవల తరచూ దాటుతున్నారు. విషయం ఏంటా అని ఆరా తీస్తే... దేశంలో టమాటాల ధరలు ఆకాశాన్నంటడంతో వాటిని కొనుగోలు చేసేందుకు పక్క దేశానికి సాహస�
కరీంనగర్ జిల్లాలో జీపీఎస్, ఈపీవోఎస్ ద్వారా చేపడుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ చాలా బాగుందని జాతీయ ఆహార భద్రత చట్టం కేంద్ర బృందం లీడర్ ఉపేందర్సింగ్, అసోసియేట్ టీం లీడర్ జీఎన్శర్మ ప్రశంసించారు. �
హింస, ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంఫాల్, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ను బ్లాక్మార్కెట్లో రూ.200కు అమ్ముతున్నారు. అత్య�
Life hobbles | హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న బీజేపీ పాలిత మణిపూర్లో జనజీవనం అస్తవ్యస్తమైంది (Life hobbles in Manipur). నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. అన్ని ధరలు రెట్టింపు అయ్యాయి. బ్లాక్ మార్కెట్లో లీటరు పెట్రోల�
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందే ఉంటుంది. దేశంలో ఎలాంటి విపత్తులు సంభవించినా బాధితులకు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తుంటారు. గతంలో కేరళ, వరంగల్, హైదరాబ
మహబూబ్నగర్ : గత ఐదు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహబూబ్ నగర్ రూరల్ మండలం దివిటి పల్లి గ్రామంలో కొన్ని ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్�
కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కరీంనగర్ కలెక్టర్ కె. శశాంకా ఆదేశించారు. పలు శాఖల ఉన్నతాధ�