Maganti Gopinath | అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభను ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్ నగర్లో ఆదివారం నిర్వహించారు.
ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖాన బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డా.రాకేశ్ సాహె, మానసిక రోగుల దవాఖాన సూపరింటెండెంట్ డా. అనిత వెల్లడించారు. ఈనెల 2న ఎర్రగడ్డ మాన�
MLA Krishna Rao | రాక్షసుల మాదిరి ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
Harish Rao | ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఒకేసారి 70 మంది ఫుడ్ పాయిజన్కు గురి కావడం, అందులో ఒకరు మృతి చెందటం అత్యంత బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక రోగి మృతిచెందగా, 70 మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రోగులకు సోమవారం అన్నం, అరటి పండ్లు, గుడ్లతోపాటు పరమాన్నాన్ని కూడా వడ్డించారు.
Erragadda | ఎర్రగడ్డ డివిజన్ ఓల్డ్ సుల్తాన్ నగర్లోని బాబూ జగ్జీవన్ రాం కమ్యూనిటీ హాల్ వద్ద అతి తక్కువ ఎత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. స్థానికులతో పాటు ఆ మార్గంలో వెళ్లే వాహనదారులకు ప్రమాదకరంగా మారి
Chest Hospital | కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు అస్తవ్యస్తంగా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇందుకు నిదర్శనం.. ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్లో చోటు చేసుకున్న ఘట�
Group-4 | సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన గ్రూప్-4 దివ్యాంగుల అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్నికోలస్ శనివారం ఒక ప్రకటనలో త�
ఎర్రగడ్డలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం విజయోత్సవ సభను తలపించింది. పార్టీ అభ్యర్థి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ డివిజన్లో ఉదయం రోడ్డుషో, సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించగ
హైదరాబాద్లోని (Hyderabad) ఎర్రగడ్డలో (Erragadda) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం ఎర్రగడ్డలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కార్లను ధనుంజయ ట్రావెల్స్ (Dhanunjaya travels) బస్సు ఢీకొట్టింది.