హైదరాబాద్లోని (Hyderabad) ఎర్రగడ్డలో (Erragadda) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం ఎర్రగడ్డలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కార్లను ధనుంజయ ట్రావెల్స్ (Dhanunjaya travels) బస్సు ఢీకొట్టింది.
హైదరాబాద్లోని ఎర్రగడ్డలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రగడ్డలోని రాజ్ మినరల్ వర్క్స్ గోదాములో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం వ్యాపించడంతో భారీగా అగ్నికీలల�
Talasani Srinivas yadav | హైదరాబాద్ నగరంలో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. పాదచారుల భద్రత కోసం ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఎర్రగడ్డలో పాదయాత్రకు విశేష స్పందన ఎర్రగడ్డ : ఎర్రగడ్డలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ పాదయాత్రకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. సుల్తాన�
ఎర్రగడ్డ : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే నేత మన సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలో గురువారం ఆయన ముస్
భాగ్యనగర ప్రభుత్వ వైద్యంలో కొత్తశకం ప్రారంభం కాబోతోంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరుతో నగరానికి మూడువైపులా ఎల్బీనగర్ (గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్), సనత్నగర్ (ఎర్రగ�
వెంగళరావునగర్ : హష్ ఆయిల్ మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్న ఏడుగురు సభ్యులుగల ముఠాను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.93వేల విలువ చేసే 62 సీసాల హష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. �
ఎరగడ్డ : బోరబండ డివిజన్లో జరిగిన గణతంత్ర దినోత్సవానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన డివిజన్లోని పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల
జూబ్లీహిల్స్ : వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకుని గురువారం ఎర్రగడ్డలోని శ్రీవిజయలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దంపతులు ఉత్తర ద్వార దర్శనంతో శ్రీవెంకటేశ్వర స్వ
వెంగళరావునగర్ : ప్రియురాలి పై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. నడి రోడ్డు పై కత్తితో ప్రియురాలి పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రియురాలి గొంతు, మెడ పై కత్తితో పొడిచాడు. హైదరాబాద్ ఎర్రగడ్డలో పట్టపగలు ఈ దారుణ
ఎర్రగడ్డ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్దే ప్రధాన ఎజెండాగా పని చేస్తూ ముందుకు వెళ్లటం జరుగుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలో రూ.25 లక్షలతో చేపట్టిన తాగునీటి, సివ�
వెంగళరావునగర్ : ఆయుర్వేద మందుతో నరాల బలహీనత సమస్యను నయం చేస్తామంటూ ఓ ఉద్యోగిని నమ్మించిన ఆగంతకులు రూ.1.14 లక్షలను కొట్టేసి బిచాణా ఎత్తేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో ఈ తరహా �