పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా మొకలు నాటాలన్న యూనియ న్ బ్యాంకు పిలుపు మేరకు సిద్దిపేటలోని రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ �
పర్యవరణ పరిరక్షణలో అందరు భాగస్వాములు కావాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఎఫ్వో నీరజ్కుమార్, బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్ లు పిల�
లంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో.. పర్యావరణ పరిరక్షణ, వృక్షాల ప్రాధాన్యతను తెలియజేసేలా ‘సింబా’ సినిమాను తెరకెక్కించామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు పెద్దపల్లి జిల�
ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్కలు విరివిగా నాటి.. వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని డీఎఫ్వో కిష్టగౌడ్ అన్నారు. మంగళవారం ఒడ్డుగూడెం బీట్ ఫా రెస్టు రేంజ్లో ఆయన అధికారులతో కలిసి బీట్ ను సందర్శించారు.
హరితహారంపై అధికారుల నిర్లక్ష్యం వల్ల పర్యావరణ పరిరక్షణ లక్ష్యం నీరుగారుతున్నది. నాటిన మొక్కలను సంరక్షించడం మరిచి ఉన్న చెట్లను నరుకుతూ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా ఇన్చార్జి జీఎం పురుషోత్తంరెడ్డి కోరారు. సోమవారం శ్రీరాంపూర్ ఎస్సార్పీ-1 గనిపై హరితహారంలో భాగంగా ఏజెంట్ గోపాల్సింగ్తో
పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ ఆవరణలోని మైదానంలో అదనపు కలెక్టర్ తల్లి కిరణ�
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ మ�
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సూచించారు. ఇది మనందరి బాధ్యత అని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్స�
పర్యావరణ పరిరక్షణకు సాంకేతికతను వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వ అటవీ, శాస్త్ర సాంకేతిక విభాగం ముఖ్య కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ పేర్కొన్నారు.
ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సత్తుపల్లి 6వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆ�
ప్రతిఒక్కరూ మొక్కలు నా టి పర్యావరణాన్ని కాపాడాలని జడ్చర్ల కోర్టు జడ్జి టి. లక్ష్మి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయసేవాధికార సంస్థ ఆ ధ్వర్యంలో బుధవారం జడ్చర్ల కోర్టులో
పర్యావరణ పరిరక్షణ కోసం.. భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని పెంచేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి లక్ష్యాన్ని నిర్దేశి�