పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతీ ఒక్కరు బాధ్యతగా భావించాలని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి టి.నాగిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యాక్షన్ �
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంల�
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం చండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్�
నాగరికత నదీ తీరప్రాంతాల్లోనే మొదలైంది. పర్యావరణం, నీరు వేర్వేరు కావు. నీరు ఉన్నచోటే సకల జీవరాశులు బతకగలుగుతాయి. పర్యావరణ పరిరక్షణ అంటే నీటి సంరక్షణ. అదే ఇపుడు అత్యంత కీలకమైనది.
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని, ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పర్యావరణ పరిరక్షణ వారధులుగా మారి ప్రజల్లో అవగాహన పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైన్స్ అ�
కేబీఆర్ పార్కు రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పా
పర్యావరణ పరిరక్షణకు హరిత నిధి కీలక వేదికగా పనిచేస్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయంలో మంత్రి సురేఖ అధ్యక్షతన హరిత నిధి 7వ రాష్ట్ర స�
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ఇైగ్నెటెడ్ మైండ్స్ నిర్వాహకు లు, గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్కు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. పర్యావరణ పరిరక్షణకు ఆయన చ�
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని నేషనల్ గ్రీన్ కోర్స్ (ఎన్జీసీ) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.రాజశేఖర్ అన్నారు. ఎస్బీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పర్యావరణ కార్యక్రమాల్�
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యా న్ని పరిరక్షించడంలో కాలుష్య నియంత్రణ మండలిదే కీలక పాత్ర. ప్రజాప్రయోజనాల ను దృష్టిలో ఉంచుకుని పీసీబీకి రాష్ట్ర ప్రభు త్వం అప్పట్లోనే స్వయం ప్రతిపత్తి కల్పించిం ది. అన్ని
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కాలుష్య నియంత్రణ మండలిదే కీలక పాత్ర. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీసీబీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే స్వయం ప్రతిపత్తి కల్పించింది. అన్ని ప�
అడవులను రక్షించుకొని పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలనే గొప్ప సందేశంతో తెలంగాణ నేపథ్యంలో రూపొందించిన చిత్రం ‘కలివి వనం’. నాగదుర్గ కథానాయికగా పరిచయమవుతున్నది. రఘుబాబు, సమ్మెట గాంధీ, బిత్తిరి సత్తి, బలగం �
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నది. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అన్ని హంగులతో బీఆర్ఎస్ హయాంలో రూ. 38 లక్షల తో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనాన్న