వర్షాలు కురుస్తుండడంతో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకై విధిగా మొక్కలు నాటి సంరక్షణ చేయాలని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎంజీయూ ఇంజినీరింగ
పచ్చటి వనాలతోనే భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉంటాయన్న గొప్ప స్ఫూర్తితో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ మరోసారి పర్యావరణ పరిరక్షణలో తన ప్రత్యేకతను చాటుకున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల (మ్యా�
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడం ద్వారానే సమాజంలో సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి అన్నా�
పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. బీబీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైన�
ప్రధాని మోదీకి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ గౌరవ బిరుదును సీషెల్స్ ఆదివారం అందించింది. పర్యావరణ పరిరక్షణలో, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో చూపుతున్న నిబద్ధతకు గాను దీన్ని ప్ర�
పర్యావరణ పరిరక్షణ, వర్షపాతం పెంపుతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడంలో వృక్షాలదే కీలకపాత్ర అని జూలూరుపాడు ఎంపీడీఓ తాళ్లూరి రవి అన్నారు. సవన మహోత్సవం' కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల �
పర్యావరణం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలకు ఉపయోగపడే వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటే మానవాళికి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. శుక్రవారం బూర్గం�
పర్యావరణ పరిరక్షణ, మానవ మనుగడకు చెట్లే ఆధారమని నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వనమహోత్సవంలో భాగంగా గురువా రం జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కలెక్�
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి విరివిగా మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నల్లగొండ నగర 48వ డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు యామ ద�
పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతీ ఒక్కరు బాధ్యతగా భావించాలని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి టి.నాగిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యాక్షన్ �
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంల�
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం చండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్�