ప్రభుత్వ పెద్దలకు తొత్తులుగా మారి వారిని ప్రశంసించే వాళ్లను కాకుండా ప్రశ్నించే తన లాంటి వారికి అవకాశమివ్వాలని నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థ్ది ఏనుగుల రాకేశ్�
బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం ఆయన హనుమకొండలోని ఎల�
ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీయేనని, ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
ఖమ్మం-వరంగల్-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా.. అన్ని సార్లూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని, ఈసారి కూడా గులాబీ జెండా ఎగుర వేసేందుకు ప�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజవర్గ శాసనమండలి ఉపఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్ నుంచి
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెంది�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డికి అవకాశం దక్కింది. ఈమేరకు శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డికి అవకాశం దక్కింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏనుగుల రాకేశ్రెడ్డి నిబద్ధత ఉన్న వ్యక్తి అని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శనివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం లో పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల ఇన్చ