తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు పంపగా కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. రెండు ప్రభుత్వాలు పునరుద్ధరణ కోసం పనిచేశాయి. కానీ, అనేక కారణాల వల్ల పనులు అనుకున్న స్థాయిలో ముందుకు ప
‘గిరిజనుల ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి కావాలి.. గిరిజన సీఆర్టీల సమస్యలు పట్టవా?, వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏటూ
కోరిన భక్తుల కొంగు బంగారం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మ క్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి దేవాలయం. వేములవాడ రాజన్నను కేవలం తెలంగాణ, ఆంధ్రా ప్రాంత ప్రజలే కాకుండా, దక్షిణ భారతదేశ ప్రజలంత
భక్తులు ఎంతో పరమభక్తితో వేములవాడ రాజన్నకు సమర్పించిన కోడెలను కోతకు అమ్ముకోవడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. ప్రజల సొమ్ముకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వం, మంత్ర�
స్పెషల్ పోలీస్ రిక్రూట్మెంట్పై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం తెలుపుతూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సర్కారుకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణన�
‘సోనియమ్మ కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవడం కాదు.. ముందు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కాళ్లు కడిగి నెత్తిన పోసుకో రేవంత్రెడ్డీ’ అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి చురకలంటించారు. తెలంగాణలో బీఆర్ఎస్ మహ�
సీఎం రేవంత్రెడ్డి పాదయాత్ర చేస్తే తమ నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని.. ఇదేం దుర్మార్గమని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్టులు
స్వరాష్ట్రం ఏర్పడే నాటికి మన తెలంగాణ అనేక సమస్యలకు నిలయం. తెలంగాణలోని పది జిల్లాల్లో హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచడమే అందుకు ఉదాహరణ. అ�
జీవో 46ను రద్దు చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి కోరారు. సోమవారం సెక్రటేరియట్లో జీవో 46 బాధితులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతిపత్రం సమర్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు.. క్యాలెండర్ కూడా లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడు తూ.. నిరుద్యోగ యువత �
సీఎం రేవంత్రెడ్డి వరంగ ల్, హనుమకొండ జిల్లాల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డితో పాటు కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
Telangana | ప్రజా పాలనలో పోలీస్ల పహారాలు, నిర్బంధాలు ఎందుకు అని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటూ బీఆరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై ఈ అంక్షలు ఎందుకు అని నిలదీశారు
కాంగ్రెస్ ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఏమైందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. అన్నం పెట్టిన వారికే సున్నం పెడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాం�