‘ఉన్నత ఉద్యోగాన్ని వదిలి బీజేపీలో చేరిన.. పదకొండేళ్లుగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డ.. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పి పార్టీ జాతీయ నాయకులు నన్ను మోసం చేసిన్రు. సర్వేలన్నీ నాకే అనుకూలంగా వచ్చ�
భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాపై అసంతృప్తులు మొదలయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్పై ఆశలు పెట్టుకున్న ఏనుగుల రాకేశ్రెడ్డి వర్గం ఏడుపులు మొదలు పెట్టింది.
కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ వర్క్షాపు, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ విషయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డికి నిరసన సెగ తగిలింది. కేంద్రం తప్పును రాష్ట్ర సర్కారుపై నెట్టివేస
కాజీపేటలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ పనులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే శంకుస్థాపన చేయాలని కోరుతూ తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ధర్మపోరాట �