తెలంగాణ మట్టి కీర్తిని ఉదయ్ కుమార్ నాగరాజు విశ్వవాప్తం చేశారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్రిటన్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నియమితులైన లార్డ్ ఉదయ్ కుమార్ నాగ�
ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని, అది ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ ఉండాలి. మానవ వనరులే అత్యంత విలువైన సంపద. యువశక్తిని సమాజ నిర్మాణంలో �
ఆత్మహత్యకు యత్నించిన వేణు రాసి మూడు పేజీల సూసైడ్ నోట్.. లక్షలాది మంది ఉద్యోగార్థుల ఆక్రోశమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశ కలిగించిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. వెంటనే 20 వేల పోస్టులతో జంబో నోటిఫికేషన్ �
Retired Employees | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రిటైర్డ్ ఉద్యోగులు చేసిన త్యాగాలను ఈ రాష్ట్రం ఎన్నటికీ మర్చిపోదు. తెలంగాణ ఉద్యమంలో రిటైర్డ్ ఉద్యోగులు నాడు ఉద్యోగులుగా ఉంటూ కీలక భూమిక పోషించారు.
విద్యార్థుల భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తో కూడా ముడిపడి ఉన్నందున ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల సమస్య పరిష్కారం కోసం అన్ని వర్గాలు పట్టుదలతో కలిసికట్టుగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడ
కాంగ్రెస్ మెడలు వంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయించాలని, అందుకు ఓరుగల్లు నుంచే పోరాటానికి సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ. 11,300 �
పోలీస్ అభ్యర్థుల వయోపరిమితి పెంచి, ఖాళీగా ఉన్న 20 వేల పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు.
Enugula Rakesh Reddy | దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పూర్తిగా అధర్మ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి దుయ్యబట్టారు. ప్రశ్నించిన ప్రతిపక్ష బీఆర్ఎస్పై దాడులకు దిగడం, కేసులు బనాయించడం రివాజుగా
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస రాజ్యం నడిపిస్తోందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి విమర్శించారు. రైతుల పక్షాన వరంగల్ లో కేటీఆర్ ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డారు.
కార్మికుల శక్తి ఏమిటో తమ పోరాటం ద్వారా ఐటీసీ యాజమాన్యానికి చూపిస్తామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్పా�
ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక పేరిట ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్లో నిరుద్యోగుల గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి పేర్కొన్నారు.