దేశ గతిని మార్చగల దార్శనిక నాయకుడు సీఎం కేసీఆర్ అని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని ఎన్నారైలు పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరం అవుతాయని చెప్పా
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఏ ఒక్కరికీ ఆపద రాకుండా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మాతాశిశు సంరక్షణకు పెద్దపీట వేశారు. స్వరాష్ట్రంల�
‘అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్తోనే ఆత్మగౌరవం పెరుగుతుందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గర్భిణులు,
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని సబ్బండ వర్గాలవారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ‘ఆసరా’ పింఛన్లు అందుకుంటున్న వారు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తేనే దేశంలో ఆసరాలేని వారికి అండగ�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల కష్టాలు తీరాయి. కార్మిక రంగంలో ఏ ఒక్క వర్గాన్నీ కాదనకుండా ప్రభుత్వం ఆదుకుంటున్నది. గతానికి భిన్నంగా కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ప్�
‘దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి గాడి తప్పుతున్నది. పౌరులకు ఉపాధి కల్పించాల్సిన కేంద్రం ప్రైవేటు బాట పడుతున్నది. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్కు ఉన్నది.
అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అగ్రస్థానంలో ఉన్నది. విద్యుత్, వ్యవసాయం, నీటి పారుదల, వైద్యం తదితర రంగాల్లో తెలంగాణ సాధిం�
దీపం ఎక్కడున్నా ఆ వెలుగు దశదిశలా వ్యాపిస్తుంది. ఉన్నత వ్యక్తుల ధర్మ కార్యాచరణ కూడా ఇదే రీతిలో నలుచెరగులా వెలుగొందుతుంది అనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఇతర రాష్ర్టాల ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న
తెలంగాణను ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుంది. ఉద్యమనేత స్వరాష్ట్రం కోసం పోరుబాట పడితే కవులు, రచయితలు తమ కలాలతో ఉద్యమానికి ఊతం ఇచ్చారు
‘కార్మిక శక్తిపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది.. సంపద పెంచు.. పేదలకు పంచు.. ఊరిలోనే ఉపాధి కల్పించు.. అనేదే కేసీఆర్ సిద్ధాంతం.. సీఎం అయినప్పటి నుంచి బడుగు, బలహీన , కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఆయన చ�
కేంద్ర ప్రభుత్వం విధానాలతో దేశంలోని ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదు. సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలంటే దేశరాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని సకలజనులు కోరుకుంటున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి�
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నల బతుకులు మారుతాయి. కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటుచేసి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కో
ఏ వర్గానికి ఏం కావాలో ఒక ఉద్యమనేతగా, పాలకుడిగా కేసీఆర్కు తెలుసు. తెలంగాణ రాక ముందు గోసపడ్డ సబ్బండ వర్గాల కోసం స్వరాష్ట్రంలో మునుపెన్నడూలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారు. ‘ప్రపంచ తెలుగు మహాసభ�