గొప్ప నేత కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పుష్కలంగా నిధులు కేటాయించి సకల సౌకర్యాలు కల్పించారు. దేశ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి, కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై �
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సాధ్యమైంది. సీఎం కేసీఆర్ వాటిని నిజం చేసి చూపించారు. గ్రామాల ప్రగతే దేశాభివృద్ధికి నిదర్శమని అన్ని వసతులు కల్పించి బంగారు తెలంగాణకు బాటలు వేశారు. ఓ వైపు అభివృ
బీజేపీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. పెరిగిన ధరలతో దేశంలో సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు.. దేశాన్ని సరైన బాటలో నడిపేందుకు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక్క సమర్థవంతమైన నాయకుడు
మన రాష్ట్రాన్ని అత్యుత్తమంగా నిలిపిన సీఎం కేసీఆర్ కార్యదక్షతతో దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగ�
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏం అభివృద్ధి జరిగింది..పేదోడు మరింత పేదగా మారుతుండగా, ఉన్నోడు మరిన్ని ఆస్తులు సంపాదిస్తున్నాడు.. సమానత్వం మచ్చుకైనా లేదు..కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులు కట్ట
‘సమర్థ నాయకుడిపైనే దేశ అభివృద్ధి, సంక్షేమం ఆధారపడి ఉంటుంది.. సమస్యను అర్థం
చేసుకొని పరిష్కరించే నాయకుడుంటే ప్రజానీకానికి న్యాయం జరుగుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసు
కుల మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్లలోనే దేశానికే రోల్ మోడల్గా మార్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, అలాంటి నాయకత్వం తెలంగాణ రాష్ర్టా�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల
అస్తవ్యస్తమైన మోదీ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలు.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎదురు చూస్తున్నారని పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నా�
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తారని, ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశ రాజకీయాన్ని నడిపిస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తాను ప్రాణాలకు తెగించి సాధించిన, తాను ప్రాణ�