రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో డిటెన్షన్ విధానం గందరగోళాన్ని తలపిస్తున్నది. ఒక్కో వర్సిటీలో ఒక్కో విధానం అమలవుతున్నది. ఫస్టియర్ నుంచి సెకండియర్కు ప్రమోట్ అయ్యేందుకు ఓయూ.. మహాత్మాగాంధీ వర్సిట�
యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. ఇం
హైదరాబాద్లోని అడిక్మెట్ ఫ్లైఓవర్లో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. దీంతో ఇంజినీరింగ్ చదువుతున్న ఇద్దరు యువకులు (Engineering Students) అక్కడికక్కడే మృతిచెందారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు కళాశాలలో తాము నేర్చుకున్న అంశాలను తరగతి గది బయట బృందాలుగా చేరి సమిష్టిగా రూపొందించిన ఆల్-టెర్రైన్ వెహికల్ (ఏటీవీ)ను పోటీకి నిలిపి వాహన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటే చక్కటి వే�
మన దేశంలో ఎంటెక్ హవా తగ్గింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఆయా కోర్సులు విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయి. బీటెక్ కోర్సుల్లోనూ ప్రవేశాలు ని�
వరంగల్ నిట్ క్యాంపస్ కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. టెక్నోజియాన్లో సరికొత్త ఇన్నోవేషన్స్ ఆవిష్కృతమవుతున్నాయి. దేశంలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల నుంచి సుమారు 7వేల మంది విద్యార్థులు ఉత్సా�
నేటి యువతలో వందకు 90శాతం మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలనే లక్ష్యంతో ఇంజినీరింగ్ చదువుతున్నారని, దీనివల్ల ఐఐటీల్లో ప్లేస్మెంట్లు తగ్గుతున్నాయని ఐఐటీ హైదరాబాద్ డైరక్టర్ బీఎస్ మూర్తి అన్నారు.
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంకేతికోత్సవంగా పేరుగాంచిన టెక్నోజియాన్-24కు వరంగల్ నిట్ ముస్తాబైంది. ఈనెల 8 నుంచి 10 వరకు నిర్వహించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. టెక్నోజియాన్కు దేశవ్యాప్తంగా ఉ
వారంతా ఒకే కాలేజీలో చదువుతున్నారు. పుట్టిన రోజు పార్టీ (Birthday Party) అని పిలిచారు. బట్టలిప్పాలని బెదిరించారు.. దానికి వారు నో చెప్పడంతో కర్రలు, బెల్టులు, ఐరన్ రాడ్లతో ఇష్టం వచ్చినట్లు చావబాదారు.
BRSV | తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులు(Engineering students) గంజాయి తాగుతారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ నాయకులు(BRSV leaders) డిమాండ్ చేశారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతున్నారని వాళ్లకు కనీసం జ్ఞానం ఉండటం లేదని సీఎం రేవంత్రెడ్డి పే ర్కొనటాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఖండించారు.
ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు దారి తప్పారు.. వ్యసనాలకు అలవాటుపడి.. డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టారు...ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి కటకటాలపాలయ్యారు. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు మరో ముగ్�
ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు దారి తప్పారు.. వ్యసనాలకు అలవాటుపడి.. డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టారు.. ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి కటకటాలపాలయ్యారు. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు మరో ముగ్�
ఇంజినీరింగ్ విద్యలో మెథడిస్ట్ కాలేజీకి ఉన్న పేరు ప్రఖ్యాతలు అన్నీఇన్నీ కావు. ఎన్బీఏ అక్రిడిటేషన్, న్యాక్, స్వయం ప్రతిపత్తి హోదా సాధించిన ఈ కాలేజీ రాష్ట్రంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల సరసన నిల�
పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలే శరణ్యం. ఉత్తర తెలంగాణలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఎంతో పేరు పొంది