BRSV | ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్ ’ అని వ్యాఖ్యానించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి డి మాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం క�
‘ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్.. జాబ్ అప్లికేషన్ ఫారం కూడా నింపలేరు’ అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు తీవ్రం దుమారం లేపాయి. సీఎం వ్యాఖ్యలను విద్యార్థి సంఘాల నేతలు, పరిశోధక, సాంకేతిక వి
Revanth Reddy | మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ తన నోటికి పనిచెప్పారు. ‘పనిచేయరు కానీ జీతాలు మాత్రం తీసుకుంటారని మొన్న బీఎల్వోలపై నోరుపారేసుకున్న ఆయన.. ఇప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ను ‘క్రిమినల్ వేస్ట�
ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్' అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని తీవ్రంగా మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. విద్యార్థులకు అప్లికేషన్లు కూడా నిం�
Harish Rao | చేసిందేమి లేదు కానీ ఇంజినీరింగ్ పిల్లలను క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ �
Jagadish Reddy | ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుడిని విద్యాశాఖ మంత్రిగా ఉంచి�
CM Revanth Reddy | హైదరాబాద్ MCRHRD ప్రాంగణంలోని దాశరథి ఆడిటోరియంలో ఫిన్లాండ్, జర్మనీ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ప్రతినిధులతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ సాగుతున్న వేళ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజుల పంజా విసురుతున్నాయి. విద్యార్థులపై అదనపు భారం మోపుతున్నాయి. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల �
ఇంజినీరింగ్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవోలు 8, 9 ప్రకారమే ఫీజు చెల్లింపులు ఉంటాయని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. 43-45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం 10 గంటలు దాటిందంటే బయట అడుగుపెట్టాలంటేనే జనం జంకుతున్నారు. పరిస్థితులిలా ఉంటే.. రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజినీరి
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) 14వ కన్వొకేషన్ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచి బంగారు పతకాల