‘హలో.. నేను సీఎంవో నుంచి మాట్లాడుతున్నా. మీ కాలేజీలో బీటెక్ సీఎస్ఈ మేనేజ్మెంట్ కోటా సీటు కావాలి. నా పేరు చెప్పి ఫలానా విద్యార్థి వస్తాడు. చేర్చుకోండి
తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరైందని వీసీ యాదగిరి రావు తెలిపారు. ఈ సంవత్సరం నుంచి కళాశాల ప్రారంభమవుతుందని, మూడో విడుత కౌన్సిలింగ్ ద్వారా సీట్ల భర్తీ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
సీఎం రేవంత్రెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు ఆసక్తి చూపలేదు. ఎప్సెట్ రెండో విడత కౌన�
సిద్దిపేటలోని ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ పాఠశాల 9వ తరగతి విద్యార్థి డి.దినేశ్ ఇటీవల నేపాల్లోని ఎవరెస్ట్ బేస్క్యాంప్ శిఖరాన్ని ఈనెల 3న అధిరోహించి�
మారిన పరిస్థితులకు అనుగుణంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకు డిమాండ్ పెరిగింది. అత్యధిక మంది విద్యార్థులు అదే గ్రూప్ తీసుకుంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న రాష్ట్రంలోని ప్రైవేట�
పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్ లోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. దీనికి సంబంధించిన ఎంవోయూ పత్రాన్ని హైదరాబాద్ లో కళాశాల డైరెక్టర్ ఎడవల్లి నవతకు సీఎం రేవంత్ రెడ�
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), యూనివర్సిటీ ప్రమాణాలు పాటించిన ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్లు(అనుబంధ కాలేజీలుగా) ఇచ్చేందుకు జేఎన్టీయూ అధికారులు సిద్ధమయ్యారు.
శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వం కొత్తగా ఇంజినీరింగ్ కాలేజీని మంజూరుచేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాలేజీని ఏర్పాటు చేస్తూ మంగళవారం జీవో-18ని జారీచేసింది.
Law college | శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 18, 19 లను సోమవారం రాత్రి విడుదల చేసింది.
మేడ్చల్లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లలో రహస్య కెమెరాలు (Hidden Camera) అమర్చి వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంకేతికోత్సవంగా పేరుగాంచిన టెక్నోజియాన్-24కు వరంగల్ నిట్ ముస్తాబైంది. ఈనెల 8 నుంచి 10 వరకు నిర్వహించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. టెక్నోజియాన్కు దేశవ్యాప్తంగా ఉ