దేవాదాయ శాఖ మతపరమైన ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత సంవత్సరం నవంబర్లో ఆలయాలవారీగా ప్రకటనలు ఇచ్చింది. ఆయా దేవాలయాల్లో ఉన్న ఖాళీలను బట్టి పోస్టుల నియామకానికి కార్యనిర్వహణాధికారులు అప్పట్లో ప్రకటనలు ఇచ�
దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధర్మవాణి కార్యక్రమంలో ఆయన ఇచ్చిన ఆదేశాలను కూడా సెక్షన్లలో ముందుకు కదలనీయడం లేదంటూ ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం ఆ శాఖలో క�
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంపై అధికార కాంగ్రెస్ నేతల రాజకీయం దుమారం లేపింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు ప్రజల సహకారంతో వేంకటేశ్వర ఆలయ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయం అయినప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రమే ఉండగా ఐరావతం లాంటి వేతనాన్ని భరించలేమని ఈ అధికారి మాకద్దు అంటూ వెనక్కి పంపిన తీరు ఇప్పుడు దేవాదాయ శాఖలో చర్చనీమాంశంగా మారింది
వేములవాడ రాజన్న ఆలయంలో ధర్మగుండం ఉంటుందా? ఉండదా? ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టిన ప్రభుత్వం దానిని ఏం చేయబోతున్నది? ఇవీ ఇప్పుడు రాజన్న భక్తులను తొలచివేస్తున్న ప్రశ్నలు.
రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో వేదపారాయణదారు పోస్టుల భర్తీకి గతంలో మాదిరిగా మౌఖిక పరీక్ష మాత్రమే నిర్వహిస్తామని దేవాదాయ శాఖ స్పష్టంచేసింది. ‘వేదపండితులకు రాతపరీక్షలా” శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ దిన�
దేవాదాయశాఖలోని అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మొదటిసారి ఏర్పాటుచేసిన ధర్మవాణికి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్�
దేవాదాయ శాఖకు చెందిన భూమిలో కొందరు అక్రమంగా నిర్మించిన ఇండ్లను సోమవారం దేవాదాయ శాఖ అధికారులు ఖాళీ చేయించి ఆ ఇండ్లను దేవాదాయ శాఖకు స్వాధినం చేశారు. చంపాపేట డివిజన్ పరిధిలో గొప్ప చారిత్రక నేపధ్యం కలిగిన
Medaram Jathara | మేడారంలో గద్దెల ప్రాంగణంపై హెలికాప్టర్ చక్కర్లు వద్దని దేవాదాయ శాఖ వారించినా వినని దయనీయస్థితి నెలకొన్నది. మేడారం జాతర నిర్వహణలో శాఖల మధ్య సమన్వయలోపానికి హెలీకాప్టర్ రైడ్ మచ్చుతునకగా నిలిచి
తెలంగాణ ప్రభుత్వం అర్చక ఉద్యోగులపై వివక్ష వీడాలని, ఒకే శాఖలో చేస్తున్న వారందరికి ఒకే వేతన విధానం అమలు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. దేవాదాయశాఖ చట్టాన్ని సవరించాలని కో
దేవుని మాన్యాలపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. నిషేధిత భూములను కొట్టేసేందుకు కొత్త పన్నాగం పన్నారు. డిజిటల్ సర్వే చేయించి తమ కబ్జాలకు చట్టబద్ధత కల్పించేందుకు దేవాదాయ శాఖ అధికారులపైనే ఒత్తిడి పెంచారు
మేడ్చల్ మలాజిగిరి జిల్లా దేవరయాంజల్ గ్రామంలో శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 1521 ఎకరాల భూవివాదానికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారని హైకోర్టు దేవాదాయ శాఖను నిలదీసింది.
దేవాదాయ శాఖ మంత్రి కొడా సురేఖ ఇంటిలో జరిగిన ప్రైవేటు పూజల్లో వివిధ ఆలయాలకు చెందిన అర్చక ఉద్యోగులు పాల్గొనడంపై పెద్ద దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై ఆ శాఖ ఉద్యోగులే మండిపడుతున్నారు. మంత్రికో న్యాయం.. సామా�