దేవాలయ పరిపాలనలో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక నిర్వహణ విధానాల అమలుకు ఉద్దేశించిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్స్(ఎస్ఐటీఏ-సీత) శిక్షణలో తెలంగాణ దేవాదాయశాఖ దేశంలోనే ఉన్నతస్థానం�
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయం అభివృద్ధి కుంటుపడుతున్నది. ఆలయానికి ఏడాదికి సుమారు రూ.4 కోట్ల ఆదాయం వస్తున్నా, అధికారులు దాదాపు అంతే మొత్తంలో ఖర్చులు చూపిస్�
దేవాదాయశాఖ పరిధిలోని ఏడు జోన్ల పరిధిలో గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 కార్యనిర్వహణాధికారులుగా ఉద్యోగోన్నతి పొందిన 26 మందికి ఉద్యోగోన్నతి ఉత్తర్వులను కొండాసురేఖ అందజేశారు.
దేవాదాయశాఖ పరిధిలోని ఏడు జోన్ల పరిధిలో గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 కార్యనిర్వహణాధికారులుగా ఉద్యోగోన్నతి పొందిన 26 మందికి ఉద్యోగోన్నతి ఉత్తర్వులను కొండాసురేఖ అందజేశారు.
దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేసే అర్చకులు విదేశాలకు వెళ్లొచ్చాక గర్భగుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనర్హులని పేర్కొంటూ గతంలో ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై డివిజన
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు మే 31తో ముగియగా బదిలీలపై నిషేధాన్ని విధించినట్టు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అయితే దేవాదాయశాఖలో మాత్రం అంత్య పుషరాలు ముగిసిన తర్వాత బదిలీలు జరిపేందుకు అవకాశం ఇవ�
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Gudiwada Temple | కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయమైంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కిరీటాన�
దేవాదాయ శాఖ మతపరమైన ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత సంవత్సరం నవంబర్లో ఆలయాలవారీగా ప్రకటనలు ఇచ్చింది. ఆయా దేవాలయాల్లో ఉన్న ఖాళీలను బట్టి పోస్టుల నియామకానికి కార్యనిర్వహణాధికారులు అప్పట్లో ప్రకటనలు ఇచ�
దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధర్మవాణి కార్యక్రమంలో ఆయన ఇచ్చిన ఆదేశాలను కూడా సెక్షన్లలో ముందుకు కదలనీయడం లేదంటూ ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం ఆ శాఖలో క�
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంపై అధికార కాంగ్రెస్ నేతల రాజకీయం దుమారం లేపింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు ప్రజల సహకారంతో వేంకటేశ్వర ఆలయ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయం అయినప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రమే ఉండగా ఐరావతం లాంటి వేతనాన్ని భరించలేమని ఈ అధికారి మాకద్దు అంటూ వెనక్కి పంపిన తీరు ఇప్పుడు దేవాదాయ శాఖలో చర్చనీమాంశంగా మారింది
వేములవాడ రాజన్న ఆలయంలో ధర్మగుండం ఉంటుందా? ఉండదా? ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టిన ప్రభుత్వం దానిని ఏం చేయబోతున్నది? ఇవీ ఇప్పుడు రాజన్న భక్తులను తొలచివేస్తున్న ప్రశ్నలు.