హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ఇ హుండీ, ఇ డోనేషన్స్, పరోక్ష సేవ వంటి కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. మరిన్ని సేవలను అందించే ప్రణాళికల్లో భాగంగా సీనియర్ మీడియా ప్రతినిధి సీవీ సుబ్బారావ�
కులకచర్ల : పరిగి ఎమ్మెల్యే సహకారం మరువలేనిదని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ఘనాపురం రాములు అన్నారు. కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో వాచ్మెన్గ�
ఇన్ఛార్జిగా శంకర్ బాలాజీ | కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం పర్సన్ ఇన్ఛార్జిగా శంకర్ బాలాజీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మఠం కార్యాలయంలో ఉదయం ఆయన బాధ్యతలు తీసుకున్నారు.