పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల ప్రహరీని ఆనుకుని నిర్మించిన ఆక్రమణలను శనివారం మున్సిపల్ అధికారులు తొలగిస్తుండగా, అందులో వ్యాపారాలు చేసుకుంటున్న వారంతా ఆందోళనకు దిగారు.
తమ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని దేశ రాజధానిలోని రెండు మసీదులకు (Mosques) రైల్వే అధికారులు నోటీసులు (Notices) జారీచేశారు. నిర్ణీత సమయంలో ఆక్రమణలను (Encroachments) తొలగించకపోతే రైల్వే చట్టం ప్రకారం తగిన చర్యలు త�
పట్టణంలోని గుమ్లాపూర్ రోడ్డులో హిందూ శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ హెచ్చరించారు
ఉత్తరాఖండ్లోని హల్దానీవాసుల ప్రార్థనలు ఫలించాయి. తమ తలపై ఉన్న నీడను కోల్పోతామేమో అన్న ఆందోళనకు గురైన 50 వేల మంది బన్భూల్పురా బస్తీ వాసులకు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది.
అక్రమ కట్టడాలకు చెక్ పెట్టడానికి, ఆస్తిపన్ను వంద శాతం వసూలు కావడానికి, ఇండ్ల స్థలాల పంపిణీ, రుణాలు, సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శకంగా అందడానికి ప్రతి ఇంటికి ఆధార్ సంఖ్యను లింక్ చేయ�
భూ కబ్జాలు, ఫోర్జరీలకు మారు పేరు బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అని టీఆర్ఎస్ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి, చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజిరెడ్డి అన్నా�
జమునా హెచరీస్ కంపెనీ పేరుతో మా భూములను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కబ్జాచేశాడు, మా భూములు మాగ్గావాలె’ అని దళిత, మాలమహానాడు, రజక సంఘాల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామా�
జిల్లాలో కాలువ గట్లను గుర్తించి వాటిల్లోని ఆక్రమణలను తొలగించాలని ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ సూచించారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిల్లో పూర్తిగా హారితహారం మొక్కలు నాటాలన�
అక్రమ నిర్మాణాల పేరుతో బీజేపీ బుల్డోజర్లతో ప్రజల ఇండ్లు, దుకాణాలను కూల్చివేయడం సరైంది కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. స్వాతంత్ర్యానంతరం దేశంలో ఇదే అతి పెద్ద విధ్వంసమని ఆయన అభ
సరూర్నగర్ రైతుబజార్ రోడ్డు ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెతుత్తున్నాయి. మార్కెట్కు వచ్చే వినియోగదారులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి అంబులెన్స్ రావాలంటే �
జీవో 58, 59 ప్రకారం ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది. స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు తేదీ పొడిగించే అంశంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని సంబంధిత అధ�
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 58, 59 కింద దరఖాస్తులు చేసుకునేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే మిగిలింది. ఫిబ�
బంజారాహిల్స్, జనవరి 25: జూబ్లీహిల్స్ రోడ్ నం.88 లో ఎంపీ సీఎం రమేశ్ తన ఇంటి ముందున్న ఫుట్పాత్ను సుమారు 50 గజాలకుపైగా ఆక్రమించి, రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఈ విషయంపై స్థానికులు జీహెచ్ఎంసీ ఉన్నతాధ�