MLA Marri Rajasekhar Reddy | ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కోరారు.
Park Encroachment | అధికార యంత్రాంగం పలుమార్లు పార్కును కబ్జా చేస్తే.. కబ్జా చెరలో నుండి విముక్తి కల్పించింది. కానీ చట్టాన్ని కూడా చివరకు చుట్టంలా మార్చుకొని కోర్టు స్టే ఆర్టర్ ఉందని బుకాయిస్తూ పార్కు స్థలాన్ని మాయ�
తన ఆధీనంలోని స్థలాన్ని క్రమబద్ధీకరించుకున్నానంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని షేక్పేట రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. షేక్పేట �
కరీంనగర్ నగరపాలక సంస్థలోని సీతారాంపూర్ ప్రాంతంలో రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి అంటే నిర్మాణం చేపడుతున్నారని, న్యాయం చేయాలని కోరుతూ ఈ ప్రాంతానికి చెందిన సాగి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి బుధవారం వాటర్ ట్యా
Supreme Court | ప్రజల భద్రతే ముఖ్యం తప్ప.. మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లు, రైల్వేట్రాక్లు ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాల�
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు, వాటిలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అ
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహీం బీచ్లో దర్గా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించడంతో గురువారం బీఎంసీ అధికారులు దర్గాను కూల్చివేశారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హేచరీస్ పరిశ్రమ పేరుతో కబ్జా చేసిన తమ భూములను తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. శనివారం మెదక్ జిల్లా వెల్దుర్తిలో మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ కొ�
బంజారాహిల్స్ రోడ్ నం. 10లో ఏపీ జెమ్స్ అండ్ జువెల్స్ పార్క్కు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన వ్యవహారంలో ఏ-5 నిందితుడిగా ఉన్న బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేరును కేస�
ఢిల్లీలోని కళ్యాణ్పురి ప్రాంతంలో ఆక్రమణల కూల్చివేతను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కళ్యాణ్పురి ప�
బంజారాహిల్స్లో ఖరీదైన స్థలాన్ని ఆక్రమించేందుకు రాయలసీమకు చెందిన పలువురు రౌడీలు బీభత్సం సృష్టించారు. కర్రలు, మారణాయుధాలతో స్థలంలోకి ప్రవేశించి అడ్డుకున్న సెక్యూరిటీ గార్డులపై విచక్షణారహితంగా దాడిక�
పల్లె చెరువు వద్ద చేపడుతున్న అక్రమ నిర్మాణాలను గురువారం రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్ఐ సారిక, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ�