పల్లె చెరువు వద్ద చేపడుతున్న అక్రమ నిర్మాణాలను గురువారం రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్ఐ సారిక, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ�
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో సీ నారాయణరెడ్డి భవన్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జాకు యత్నించారు. షేక్పేట మండలం సర్వే నంబర్ 403లోని టీఎస్ నెం 4/1/1/, బ్లాక్-డి, వార్డు 10లో సుమారు 3,05