భారతదేశ మధ్యతరగతిని రోజురోజుకు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది పన్నులు, ద్రవోల్బణం మాత్రమే కాదు. అంతకుమించిన మరో అంశం ఒకటుంది. అదేమిటంటే.. ఈఎంఐ. అత్యంత ఆందోళనకరమైన ఈ విషయం గురించి ప్రముఖ ఆర్థిక సలహ�
కార్ల తయారీ సంస్థమారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది. పాత మాడల్ నుంచి కొత్త మాడల్కు అప్గ్రేడ్ అయ్యే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యే ఫైనాన్స్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Gold Loan | అత్యవసర పరిస్థితుల్లో చాలామంది ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకుంటారు. ఈ రుణాలు సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం బంగారం రుణాలను వడ్డీతో కలిపి అసలు కలిపి చెల్లించాల్సిందే. దాంత
గృహరుణమో, కారు రుణమో.. ఒక్కనెల ఈఎంఐ కట్టకుండా ఆపండి.. బ్యాంకు నుంచి వందలాది ఫోన్లు వస్తాయి. రెండో నెల కూడా ఈఎంఐ జమచేయకపోతే ఇంటికి ఏకంగా నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు వస్తాయి.
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారీ ఆఫర్లతో మరోసారి వినియోగదారుల ముందుకు వస్తున్నది. ప్రతి ఏడాదిలానే గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Great Republic Day Sale) పేరుతో డిస్కౌంట్ ధరలకే వస్తువులను అందించనుంది.
రుణ ఎగవేతలను ఎదుర్కొనేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రుణ వాయిదా(ఈఎంఐ)ను ఎగ్గొట్టాలని చూస్తున్నవారికి చాక్లెట్స్ పంపి.. ఈఎంఐ సంగతి గుర్తుచేయనుం
Home Loans | ఇండ్ల రుణాలు తీసుకున్న వారికి ఆర్బీఐ తీపి కబురందించింది. ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల నుంచి తమకు అవసరం అనుకున్నప్పుడు ఫిక్స్ డ్ వడ్డీరేట్ల విధానంలోకి మారేందుకు వెసులుబాటు కల్పించనున్నది. ఇందుకోసం ఒక ఫ్ర�
ఒక్క ఈఎంఐ చెల్లించకపోతే వందలాది కాల్స్. రెండో ఈఎంఐ కూడా కట్టకపోతే ఇంటికి నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు.. సామాన్యుల విషయంలో ఈ రేంజులో విరుచుకుపడే బ్యాంకులు.. కార్పొరేట్ల విషయంలో మాత్రం సైలెంట్�
Personal Finance | మారిన సమాజం మనిషిపై చాలా ప్రభావం చూపుతున్నది. దూరపు బంధువులెవరో కారు కొన్నారని తెలిసింది మొదలు.. అంతకన్నా పెద్ద బండి కొనేయాలని కొందరు తపిస్తుంటారు. నలుగురిలో గొప్పగా కనిపించడానికి శక్తికి మించి �
Alphonso Mangoes | ఇప్పటి వరకు ఫోనో, ల్యాప్టాపో, ఫ్రిజ్జో, వాషింగ్ మెషినో లేదంటే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దుకాణదారులు ఈఎంఐలో విక్రయించడం, వినియోగదారులు కొనుగోలు చేయడం చూసే ఉంటారు. కానీ, ఓ వ్యాపారి మామిడిపండ్ల �
వేసవిలో అందరికీ మామిడి పండ్లు తినాలనిపిస్తుంది. కానీ, వీటి ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎంత ఇష్టమున్నా మామిడి పండ్లు తినలేకపోతున్నారు సామాన్య ప్రజలు. అందుకే, పుణెకు చెందిన గౌరవ్ అనే ఓ పండ్ల వ్యాప�