సురేంద్ర పెట్టుకున్న హౌజింగ్ లోన్ దరఖాస్తుకు ఓ ప్రముఖ బ్యాంక్ నుంచి అప్రూవల్ వచ్చింది.
ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న సురేంద్ర.. రూ.50 లక్షల రుణాన్ని 15 ఏండ్ల కాలపరిమితితో తీసుకున్నాడు.
ఇప్పటి వరకు ఈ-కామర్స్ వేదికలపై, వాహనాల కొనుగోళ్లు తదితర సందర్భాల్లో లభించే ఈఎంఐ సదుపాయం ఐఆర్సీటీసీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇకపై మనం బుకింగ్ చేసుకొనే రైలు టికెట్టు ధరను ఈఎంఐలలో చెల్లించవచ్చు.
ఆర్బీఐ రెపోరేటును మళ్లీ పెంచింది.ఫలితంగా గృహ రుణాలపై వడ్డీరేట్లను బ్యాంకులూ మరోమారు పెంచేస్తున్నాయి.దీంతో రుణగ్రహీతలపై భారం ఇంకా పెరుగుతున్నది. ఇప్పటికే బరువెక్కిన రుణంతో సతమతమవుతున్నవారికి ఇది కష్ట
ఎక్కువ అప్పులు చేస్తున్నది బీజేపీ రాష్ర్టాలే టాప్ టెన్ అప్పుల రాష్ట్రంలో తెలంగాణ లేదు పార్లమెంటులో మీ ప్రభుత్వమే చెప్పింది రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగ