ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఏనుగులు బీభత్సం (Elephant attack) సృష్టించాయి. మండలంలోని గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడిచేశాయి. దీంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
Elephant attack | ఏపీ, కర్ణాటక రాష్ట్రాలోని సరిహద్దు జిల్లాలో భయాందోళనలు నెలకొని ఉన్నాయి. ఏనుగుల దాడి తో గ్రామస్థులు భిక్కుభిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.
Elephant attack | ఏపీలోని అటవీ సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కలకలం రేపుతుంది. ఏనుగుల దాడిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉండడంతో రైతులు,గ్రామస్థులు బలి అవుతున్నారు.
Journalist died | అడవి ఏనుగు దాడిలో ఓ వీడియో జర్నలిస్టు మరణించాడు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా కొట్టెకాడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొట్టెకాడ్లో ఓ ఏనుగుల మంద నదిని దాటుతుండగా ఆ దృశ్యాలను తన కెమెరాలో బంధించా�
మహారాష్ట్రలోని నాగుల్వాయి నుంచి ప్రాణహిత నది దాటి మూడు రోజుల క్రితం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి వచ్చి ఇద్దరిని పొట్టపెట్టుకున్న మదగజం శుక్రవారం సాయంత్రం ఎట్టకేలకు తిరుగుముఖం పట్టింది. శుక్రవారం �
మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఓ ఏనుగు 24 గంటల్లోనే ఇద్దరిని బలి తీసుకున్నది. బుధవారం మధ్యాహ్నం చింతలమానేపల్లి మండలం బూరెపల్లి సమీపంలో మిరపకాయలు ఏరుతు�
Rahul Gandhi | కేరళ రాష్ట్రం వాయనాడ్ లోక్సభ నియోజకవర్గంలోని పయ్యంపల్లిలో అజీష్ పినాచియిల్ అనే వ్యక్తిని అడవి ఏనుగు దాడి చేసి చంపింది. కొన్ని రోజుల క్రితమే నియోజకవర్గంలో మరో వ్యక్తి కూడా అడవి మృగం దాడిలో తీవ�
ఏనుగు దాడి చేయడంతో జంతు సంరక్షుడు మరణించిన ఘటన నెహ్రూ జులాజికల్ పార్క్లో చోటు చేసుకున్నది. యానిమల్ కీపర్గా జూపార్క్లో విధులు నిర్వర్తిస్తున్న షాబాజ్ (23) శనివారం మధ్యాహ్నం తన విధులు ముగించుకొని తి�
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొన్నది. అడవిలో నుంచి వచ్చిన ఓ ఏనుగు దాడిలో దంపతులు మృతి చెందిన ఘటన గుడిపాల రామాపురంలో జరిగింది. బుధవారం గ్రామానికి చెందిన వెంకటేశ్-సెల్వి దంపతులు పొలంలో పనులు చేస్తుండగా, ఒ�
Tragedy | చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. అడవిలో నుంచి వచ్చిన ఓ ఏనుగు(Elephant) దంపతులపై దాడి చేయడంతో ఇద్దరు మృతి (Died) చెందిన ఘటన గుడిపాల మండలం రామాపురంలో చోటు చేసుకుంది.