హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్స్టేషన్లలో టీజీ ట్రాన్స్కో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు.
తెలంగాణ రాకముందు కరెంట్ కష్టాలు చెప్పలనవికాదు. ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతుండెనో కూడా తెలిసేది కాదు..దీంతో రైతులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యుత్ ఆధారిత పరిశ్రమలు మూతపడే పరి�
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తుంటే.. అదే సమయంలో తమ ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోందంటూ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్
తొలకరి జల్లులకు విత్తనాలు విత్తుకుని సంబురపడ్డ రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనలతో ఈ ఏడాది పంటలు గట్టెక్కుతాయన్న మురిసిన అన్నదాతల ఆనందం ఆవిరైపోయిం�
పదేండ్ల కేసీఆర్ పాలనలో నిర్విఘ్నంగా విద్యుత్ సరఫరా అయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన కరెంటు ఇబ్బందులను స్వరాష్ట్రంలో కేసీఆర్ పరిష్కరించిండు. రెప్పపాటు కూడా కరెంటు కోత లేకుండా చూసిండు. రైతులకు, ఇండ�
‘సమైక్య రాష్ట్రంలో కారుచీకట్లను చూశాం...స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు వెలుగులు తీసుకొచ్చిండు. ఇండ్లు, పొలాల్లో 24గంటలపాటు కోతలు లేని కరెంటు ఇచ్చిండు. పదేండ్ల పాలనలో ప్రజలకు కరెంటు రంది లేకుం�
రెంజల్ మండలం కందకుర్తి సమీపంలోని గోదావరిలో ఆదివారం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆరుద్ర పర్వదినం పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరికి చేరుకున్నారు.
నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ లైన్లపై చెట్లు కూలిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖైరతాబాద్ ఆనంద్నగ�
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరెంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్ర�
ఉమ్మడి రాష్ట్రంలో కమ్ముకున్న కరెంట్ చీకట్లు స్వరాష్ట్రంలో తొలిగిపోయాయి. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే సరికొత్త వెలుగులు నిండాయి. దీంతో తమ వ్యాపారాలు గాడిన పడ్డాయని చిరువ్యాపారులు చెబుతున్నారు. కేసీఆర�
సమైక్య రాష్ట్రంలో కరెంటు గోసలు పడ్డాం.. రోజంతా నాలుగు గంటల కరెంటు ఉంటే అదృష్టంగా భావించేవాళ్లం.. కరెంటు ఉంటేనే చేసే పనులు లేక ఇంట్లో అందరం పస్తులుండాల్సిన పరిస్థితి ఉండె. అట్లాంటి గడ్డుకాలాన్ని మరిపించే�
తెలంగాణ రాక ముందు గందరగోళంగా ఉన్న విద్యుత్ రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దితే..ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కరెంటు కష్టాలతో కన్నీరు పెట్టిస్తున్నదని రైతులు, వ్యాపారులు వా�
కరెంట్ ఎప్పడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు.. చిన్న అంతరాయం కలిగినా కోతలు.. లో ఓల్టేజీతో కాలిపోయే మోటర్లు.. లోడ్ పడి చెడిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. బావుల్లో నీరున్నా అందక ఎండే పంటలు.. రాత్రీ �