ఐదు అంతస్తుల భవనానికి అనుమతి లేకుండానే విద్యుత్ సరఫరాను ఇచ్చి నకిలీ డాక్యుమెంట్లపై ఎలాంటి విచారణ చేయలేదంటూ మేడ్చల్ పరిధిలోని ఓ ఏడీఈకి నోటీసులు ఇచ్చారు. ఒక్క మేడ్చల్లోనే 8 మంది అధికారులను ఇదే తరహా ఫేక
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో విద్యుత్తు కోతలతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. దీంతో ఒళ్లుమండిన ఎమ్మెల్యే ఒకరు స్వయంగా కరెంట్ పోల్ ఎక్కి ముగ్గురు విద్యుత్తు శాఖ ఉన్నతాధికారుల ఇళ్లకు విద్యుత్తు సరఫరాను �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీలో విద్యుత్ సరఫరా మీద చర్చ పెట్టాలని అని మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. తాము సబ్స్టేషన్కు వచ్చిన లాగ్బుక్ చూశామని అధికారుల మీద చర్యలు తీసుకో�
‘అప్పుచేసి పప్పుకూడు’ అన్నది పాత సామెత.. ‘అప్పు చేసి బిర్యానీ తిను’ అన్నది నేటి కాంగ్రెస్ సర్కారు నినాదం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేం బాగాలేదు.. జీతాలివ్వలేకపోతున్నాం.. �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వివిధ మార్గా ల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు, కరెంట్ స్తంభా లు నేలకొరగడం�
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలా(బి) గ్రామస్తులు రాత్రి వేళ కరెంటును సరఫరా చేయకపోవడంతో ఆందోళనకు దిగారు. మూడు రోజుల నుంచి రాత్రి కరెంటు ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి వర్షంలో కూడా సబ్ స్టేషన్ ఎదుట గ్�
గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి పాలనలో పాడియావులా వాడుకున్నారే తప్ప, అభివృద్ధిని పట్టించుకోలేదు. పైపై మెరుగులు దిద్ది ఏదో సాధించినట్టు డప్పు కొట్టుకున్నార�
విద్యుత్తు సమస్యను ఎదుర్కొంటున్నామని, పరిష్కరించాలంటూ విన్నవిస్తే దానికి సమాధానం దాటేసి ‘జై బజరంగ్బలి’ అని నినాదాలు చేసిన యూపీ విద్యుత్తు శాఖ మంత్రి అరవింద్ కుమార్ శర్మ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్త�
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదికి తేగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శనివారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. మూడుచ�
కాటేదాన్ వాసికి ఏప్రిల్నెల బిల్లు వచ్చింది. గత నెలలో గృహజ్యోతికింద వచ్చిన బిల్లు ఈనెలలో ఆ పథకం వర్తించలేదు. ఈనెల 4న మీటర్ రీడర్ బిల్లు తీశారు. 29 రోజులకు 199 యూనిట్లు వాడినట్లు ఉండగా మరో రెండురోజులకు 213 యూ�
విద్యుత్ సంస్థల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మెన్, ఆర్టిజెన్ల పాత్ర ఎంతో కీలకమని, అన్ని కేటగిరీల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం పైస్థాయిలో ప్రభుత్వం,
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గుల సమస్యలు వెంటనే గుర్తించేందుకు వీలుగా టీఎస్ఎస్పీడీసీఎల్ సరికొత్త సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే అధిక ఒత్తిడికి గురవుతున్న డిస్టిబ్య�
బీసీ కులాల్లో ఉన్న దొమ్మర, వీరముష్టి కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు జగిత్యాల జిల్లా ధర్మపురికి వ చ్చిన బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది.