విద్యుదాఘాతంతో యువ రైతు సజీవ దహనమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మంగళవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే.. శంభునిగూడెం గ్రామ పంచాయతీ వెన్నెలబైలుకు చెందిన రైతు పర్శిక రాజు (34) కోతుల బె
Electricity Pole | ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామ శివారులో నడిరోడ్డుపై విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కడగండ్లే మిగిల్చింది. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో గాలివాన బీభత్సం సృష్�
అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెం దాడు. ఈ విషాద ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గండిపేటలోని ఎంజీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మొ
RTC Bus | మాచారెడ్డి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా లేని సమయంలో స్తంభాన్ని ఢీ కొనడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Road Accident | ఏపీలోని చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం గొట్టిగంటివారిపల్లె సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది.
మద్యం మత్తులో ఓ వ్యక్తి విద్యుత్తు స్తంభం ఎక్కి హల్చల్ చేసిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. పో లీసుల కథనం మేరకు.. జిన్నారం గ్రా మానికి చెందిన కృష్ణయ్య మరికల్లోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్�
చండీఘడ్: లుథియానాలో దారుణం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు.. తొలుత డివైడర్ను ఢీకొని, ఆ తర్వాత విద్యుత్తు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతిచెందారు.