దక్షిణ డిస్కమ్లో కొందరు అధికారులు, ఆర్టిజన్ల అక్రమాలు సాధారణ స్థాయి నుంచి న్యాయస్థానాల తీర్పుల ఉత్తర్వు లు మార్చే స్థితికి చేరాయి. డబ్బుల కోసం వృ త్తిధర్మాన్ని మరిచి ఇలాంటి వ్యవహారాలతో సంస్థ ప్రతిష్ఠ�
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. విద్యుత్ కార్యాలయాల చుట్టు తిరిగినా కనెక్షన్ మంజూరు కావడం లేదు. మెదక్ జిల్లాలో రైతులు ఎక్కువగా బోరు,బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న�
దక్షిణ డిస్కంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వివాదం వినియోగదారులకు, అధికారులకు తలనొప్పిగా మారింది. ఓసీ లేని భవనాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేది లేదంటూ టీజీఎస్పీడీసీఎల్ గత సంవత్సరమే ప్రకటించింది. దీని�
రాష్ట్రంలోని విద్యుత్తు స్టోర్లలో ‘నో స్టాక్' అటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా మెటీరియల్ లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు, వినియోగదారులు �
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన రిజర్వాయర్ వరకు నీటిని తరలించేందుకు చేపట్టిన పనులను డిసెంబర్నాటికి పూర్తిచేయాలని, పంప్హౌస్లకు వెంటనే విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలని ఇరిగేషన్ శ�
రైతు డిస్కమ్ పేరిట ఉచిత కరెంట్కు కాంగ్రెస్ సర్కార్ ఉరివేసే కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి ఆరోపించారు.
విద్యుత్తు పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమాలకు పాల్పడుతూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ నగర శివారుల్లో పనిచేసే సి�
గ్రేటర్ హైదరాబాద్లోని విద్యుత్ స్టోర్స్లో నో స్టాక్ అంటూ అధికారులు చెబుతుండడంతో కాంట్రాక్టర్లు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా సామగ్రి రాకపోవడంతో అభివృ�
మదనాపురం మండలం నెల్విడి ఎత్తిపోతల పథకం కింది ఆయకట్టులోని వరి పొలాలు 20రోజులుగా సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ఎత్తిపోతల పథకంలో ఆయకట్టు రైతులు బోర్ల ద్వారా ఇప్పటి వరకు సాగును నెట్టుకొచ్చారు. మా
Eelctricity Department | అల్వాల్ ప్రాంతంలో ఓ వివాదాస్పద భూమిలో కోర్టు ఉత్తర్వులు పరిశీలించకుండానే, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ముడుపులు తీసుకున్న అధికారులు అంచనాలు సిద్దం చేశారు.
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన తర్వాత చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ కార్యాలయంలో ఏం జరుగుతున్నదంటూ �
విద్యుత్ కనెక్షన్ల జారీలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఈమేరకు జనవరి 19నుంచి గెజిట్ నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొంది. స్తంభాలు, లైన్ల కోసం దూరాన్ని బట్�
బోయిన్పల్లిలోని లక్ష్మీనరసింహయ్య కాలనీ బాపూజీనగర్ బస్తీల్లో విద్యుత్ కనెక్షన్లు తొలగించిన అనంతరం నిరూపయోగంగా ఉన్న పవర్ బోర్వెల్స్ మీటర్ బాక్స్లకు బుధవారం స్థానికులతో కలిసి బోర్డు మాజీ ఉపాధ�
రాష్ట్రంలో కొత్త విద్యుత్తు కనెక్షన్ల జారీకి ఈఆర్సీ (విద్యుత్తు నియంత్రణ మండలి) నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇది వరకు విద్యుత్తు లైన్ నుంచి వినియోగదారుడి ఇంటి వరకు లైన్ వేసేందుకయ్యే వ్యయాన్ని వ�
TGSPDCL | ఆ డిస్కమ్ డైరెక్టర్కు ఓ కల వచ్చింది. అందులో తాను ఓ పాత బిల్డింగ్ ఓనర్ను దబాయిస్తున్నట్లు కనిపించింది. కొంచెం ఎక్కువ లోడ్ కావాలని అడిగినందుకు నీకు పర్మిషన్ ఉందా.. మున్సిపాలిటీ ఏం చేసింది.. అంటూ అడ�