రాష్ట్ర ప్రజలకు, వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే సంవత్సరానికి చార్జీల భారం మోపమని, పాత చార్జీలనే కొనసాగిస్తామని ప్రకటించాయి
గృహ వినియోగ విద్యుత్తుపై యూనిట్కు 50 పైసలే పెరుగుదల డిస్కంల ప్రతిపాదన 18% 14 శాతానికే ఈఆర్సీ ఓకే ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు చరిత్రలో సబ్సిడీని 2281 కోట్లు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అధిక నష్టాలున్న ప్రాంతా
Electricity charges | ఆ ఊరి అన్నదాతులందరిది ఒకే మాట. ఒకే బాట. తాము అనుకున్న నిర్ణయానికి సమిష్టిగా కట్టుబడుతూ..సకాలంలో విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తూన్నారు.
పంపిణీ సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం లోటును పూడ్చడంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ మరోసారి భేటీకావాలని నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలను అనివార్యంగా సవ
దేశంలో నాలుగు రోజులకు సరిపడానే బొగ్గు నిల్వలు మొదలుకానున్న కరెంటు కోతలు.. విద్యుత్తు చార్జీల పెంపు ప్రభుత్వ థర్మల్ ప్లాంట్లను వేధిస్తున్న బొగ్గు కొరత కేంద్ర ప్రభుత్వ అసమర్థతతోనే ఈ సంక్షోభమంటున్న నిపు