రామగుండం నగర పాలక సంస్థలో విద్యుత్ వినియోగం దుబారా అవుతోంది. వీధి దీపాల నిర్వహణ గాడి తప్పుతోంది. వివిధ డివిజన్లలో పగటి పూట దీపాలు వెలిగి రాత్రి పూట వెలగక అంధకారం నెలకొంటోంది. గత మూడు రోజులుగా నగర పాలక సంస�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ట్రాన్స్కో సిబ్బంది పొలం బాట కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంద�
ఇంటర్మీడియట్కు డిప్లొమా సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు సైతం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేసింది.
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో గడ్డం లింగారెడ్డి ఇంటిపై సోమవారం ఉదయం పిడుగు పడింది. పిడుగుపాటు వల్ల లింగారెడ్డి ఇంటి భవనం పై భాగం కొద్దిగా పగుళ్లు చూపింది.
విద్యుత్ ఉద్యోగ సంఘాల కోసం నిర్మించిన భవనం చెప్పుకొని మురువా....చూసుకొని ఏడువ అన్న చందంగా మారింది. నిర్మాణం పూర్తయినా భవనాన్ని సదరు సంఘాలకు కేటాయించడంలో అధికారులపై ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. తమ అనుబంధ �
వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ నగరానికే పరిమితమైన టోల్ ఫ్రీ నంబర్ 1912ను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తె
పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల నుంచి విద్యుత్ ఉపకరణాలను దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సోమవారం స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివర
కేసీఆర్ సర్కారు ఆవిష్కరణలకు ఇచ్చిన ప్రోత్సాహ ఫలితంగా దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆవిష్కరణల్లో ఏ రాష్ట్రం సాధించని విధంగా 4 శాతం వృద్ధి సాధించింది.
బ్రెయిన్ క్యాన్సర్కు కారకమయ్యే కణాలను అంతం చేసే ఓ స్ప్రేను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇంగ్లండ్లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్ పరిశోధకులు ఈ మేరకు గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్కు కొత్త చికిత్సన
భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు... విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే రెండు సంఘటనల్లో ముగ్గురు విద్యుత్ఘాతానికి గురై మృతి చెందారు.
ఎలక్ట్రికల్స్ వస్తువులు, గృహోపకరణాల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన హావెల్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతి�
నగరంలో వర్షకాలంలో చేపట్టాల్సిన పనులపై గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు ముందస్తు ప్రణాళికలకు సిద్ధమయ్యారు. వరద ముంపు నివారణలో భాగంగా నగరంలోని 34 నాలాల పూడికతీత పనులను చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది.