డివిజన్లో పర్యటించిన విప్ గాంధీ శేరిలింగంపల్లి, మార్చి 25 : సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శేరిల
సంకుచిత విధానాలతో కేంద్రం వ్యవహరిస్తున్నదని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రజల ఆహార్యంతో ప్రభుత్వాలకేం పని? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యు�
ఏడేండ్లలో 44.25% పెరిగిన వినియోగం 2020-21లో వ్యవసాయానికే 35.5% ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ -2021’లో వెల్లడి హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో చీకట్లలో మగ్గిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవ
కడ్తాల్ : విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం మండలంలోని టాక్రాజ్గూడ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని టాక్రాజ్గూడ తండాకి చెందిన విస్లావత్ దీ�
వేరబుల్ కాంటాక్ట్లెస్తో పరిచయం న్యూఢిల్లీ, మార్చి 10: కరోనా నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ తమ ఖాతాదారుల కోసం సొంతంగా సరికొత్త కాంటాక్ట్లెస్ పేమెంట్ డివైజ్లను అందుబాటులోకి తెచ్చింది. బ్యాండ్, కీ చై