సికింద్రాబాద్ ప్యాట్నీసెంటర్లోని ఎస్బీఐ బ్యాంక్ నాల్గవ అంతస్తులో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో ఆదివారం కావడంతో బ్యాంక్ సిబ్బంది లేకపోవడం వల్ల మంటలు
షార్ట్ సర్క్యూట్తో నిర్మాణంలో ఉన్న కన్వెన్షన్ దగ్ధమైన సంఘటన గురువారం తొండుపల్లిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ తొండుపల్లి రెవెన్యూ పరిధిలోని నూతనం�
షార్ట్సర్క్యూట్ కారణంగా ఫుడ్ కోర్టులోని ఓ టిఫిన్సెంటర్లో వంటగ్యాస్ లీకవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. టిఫిన్ సెంటర్తో పాటుతో పక్కనే ఉన్న మరో మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి.
మాదాపూర్ దుర్గంచెరువు సమీపంలోని క్రిష్ణ కిచెన్ రెస్టారెంట్లో షార్ట్సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న మాదాపూర్ ఫైర్ స్టేషన్ అధికారుల�
కలెక్టరేట్ మొదటి అంతస్తులోని ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో) కార్యాలయంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జర�
బట్టల దుకాణంలో చెలరేగిన మంటలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో జరిగింది. శివరాంపల్లి గ్రామానికి చెందిన రవీందర్ తన ఇంట్లోనే బట్టలు దుకాణం
జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ బ్రదర్స్ బట్టల దుకాణం వ్యాపారి స్వర్గం శ్రీనివాస్ తండ్రి లక్ష్మీనారాయణ (77) గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. ఆదివారం షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదంలో వారి
జనగామ జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు కాంప్లెక్స్ చుట్టుపక్కలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విలువైన వస్ర్తాలు కాలి బూడిదయ్యాయి.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేసింది. సకాలంలో ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది.
యాదాద్రి : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ ఇళ్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో చోటు చేసుకుంది. అగ్నిమాపక అధికారి చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కొత్త గుండ్లపల్�
వర్ధన్నపేట : మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు పసునూరి శంకరయ్య(65) విద్యుత్షాక్తో గురువారం మృతి చెందాడు. రోజువారి మాదిరిగానే గురువారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. సాయ
కాటారం : కాటారం మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయ సమీపంలో బుధవారం విద్యుత్ బల్బు బిగించడానికి సురేష్ అనే యువకుడు స్తంభం పైకి ఎక్కగా విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. గ్రామ పంచాయతీ పరిధిలో స్తంభా�
జగిత్యాల యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం | జగిత్యాల జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. పాత బస్టాండ్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంకు శాఖలో