Tesla: టెస్లా కంపెనీ భారత్లో తన కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తిగా లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కానీ ఆ కంపెనీ ఇండియాలో షోరూమ్లను ఏర్పాటు చేసేందుకు ఆస�
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ షియోమీ మరో అడుగుముందుకేసింది. ఇప్పటికే తన తొలి మాడల్కు విశేష స్పందన లభిస్తున్న ప్రస్తుత తరుణంలో మరో మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Google-BCG | దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారని గూగుల్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంయుక్త నివేదికలో తెలిపింది.
Kia EV6 | ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) శుక్రవారం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 (Bharat Mobility Global Expo 2025)లో కియా తన న్యూ ఈవీ6 (Kia EV6) కారును ఆవిష్కరించింది.
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ, చైనాకు చెందిన షియామీ.. తొలిసారిగా రూపొందించిన విద్యుత్తు ఆధారిత వాహనం (ఈవీ) ఆకట్టుకుంటున్నది. స్పీడ్ అల్ట్రా (ఎస్యూ)7 పేరుతో తెచ్చిన ఈ కారును..
రోడ్డు మీద రయ్యిన దూసుకుపోవాలంటే లీటర్ల కొద్దీ పెట్రోల్ మంట పెట్టక్కర్లేదు. పర్యావరణాన్ని పచ్చగా కాపాడుకుంటూనే ప్రయాణం చేయొచ్చని భరోసా ఇస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీలు).
ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాలకు పెద్దపీట వేసిన కొనుగోలుదారులు ఇక ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో కొత్తగా కార్లను కొనుగోలు చేసేవారు ఈవీలకు ఓటు వేస్�
JSW Group-EV Cars | దేశీయంగా పేరొందిన కార్పొరేట్ సంస్థల్లో ఒకటి జిందాల్ స్టీల్ వరల్డ్.. జేఎస్డబ్ల్యూ గ్రూప్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, ఈవీ బ్యాటరీలు, ఈవీ విడి భాగాల తయారీ రంగంలోకి అడుగిడనున్నది.
Tata Punch EV | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చింది. టాటా పంచ్ ఈవీ పేరుతో కొత్త వాహనాన్ని ఇవాళ విడుదల చేసింది. దీని ధర రూ.10.99 లక్షల(ఎక్స్షోరూం) నుంచి ప్రారంభం అవుతుంది. �
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గరిష్ఠ స్థాయిలోనే ఇంధన ధరలు కొనసాగుతుండటంతో ఈవీల వైపు కొనుగోలు దారులు మొగ్గుచూపుతున్నారు.
విద్యుత్తో నడిచే వాహనాలు కూడా టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయమైన ఈవీల వైపు మళ్లుతున్నారు.
Electric Cars | ప్రజల్లో లగ్జరీ కార్ల పట్ల ‘క్రేజ్’ పెరుగుతోందని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రం ప్రవాహ్ తెలిపారు. రెండేండ్లలో మొత్తం కార్ల విక్రయాల్లో నాలుగో వంతు ఎలక్ట్రిక్ కార్లే ఉంటాయన్నారు.
Audi on Import Duties | భారత్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలు తగ్గించాల్సిందేనని జర్మనీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తెగేసి చెప్పింది.