వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి తెలిపారు. ఉపాధ్యాయ
ఎమ్మెల్సీ పోలింగ్కు సర్వం సిద్ధం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్ నుంచి నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడి
కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి
పార్లమెంట్ ఎన్నికల్లో అధికారులు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని చెన్నూర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిడం దత్తు అన్నారు. చెన్నూర్లో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్లు, సెక్టోరల్ అధికా�
మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి వరుస విజయాలతో రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సబితాఇంద్రారెడ్డి మంత్రిగా పలు హోదాల్లో పనిచేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల మిశ్రమ ఫలితా లు వచ్చాయి. బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం సాధించగా, ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం సాధించా
అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు నేడు తెరపడనుంది. జిల్లాలోని నాలుగు నియోజవర్గాల్లో గెలుపెవరిదనేది నేడు తేలనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది.
జగిత్యాల, కోరుట్ల, ధ ర్మపురి నియోజకవర్గాల శాసనసభ ఓట్ల లెకింపు ఆదివారం జరగనుండగా వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలి�
శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం సీవీఆర్ కళాశాలలో జరుపనున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకోసం అధికారులు సీవీఆర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చే�
నేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ దామోదర్ రావు తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. స్థానిక డాన్�
Minister Malla Reddy | మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థిగా మంత్రి చామకూర మల్లారెడ్డి నామినేషన్ను ఈసీఐ మార్గదర్శకాల ప్రకారమే ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేశ్కుమార్ తెలిపారు. నామినేషన్ల తర్వాత మల్లార�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టు తప్పుతోంది. కొద్దో గొప్పో పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తుల, అసమ్మతుల, రెబల్స్ బెడద తలనొప్పిగా మారుతోంది. ఆదిలాబాద్, బోథ్, ముథోల్, �
ఎవరెన్ని ఎత్తులు వేసినా, దివంగత ఎమ్మెల్యే, తన తండ్రి సాయన్న ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో కంటోన్మెంట్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత స్పష్టం చేశారు.
చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో తనను మరోసారి ఆశీర్వదిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం చెన్నూర్ పట్టణంలోని జగన్నాథ స్వా