వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగనున్నది. నల్లగొండ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్ గోదాముల్లో బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై�
తెలంగాణే ధ్యాసగా గులాబీ జెండాను ఎత్తుకున్న ఆ గుండె, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేకపోయింది. మొన్నటి లోక్సభ ఎన్నికల కౌంటింగ్ను రోజంతా టీవీల్లో చూస్తూ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదన�
Centrel Government | కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనా? లేక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట మా? అనేది యావత్ భారతావనిని ఉత్కంఠకు గురిచేస్తున్నది.
CM Revanth | సీఎం రేవంత్రెడ్డికి సొంత జిల్లాలో ఘోర పరావభవం ఎదురైంది. ఆయన జిల్లా ప్రజలే కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి పాలమూరు ప్రజలు దెబ్బ మీద దెబ్బ కొట్టారు. స్థానిక సం
KTR | లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఎక్స్ వేదికగా మంగళవారం స్పందించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని తెలిపారు. ఫీనిక్స్ పక్షిలా గా తిరిగి లే
ఛత్తీస్గఢ్లో బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 11 లోక్సభ సీట్లలో 10 స్థానాల్లో విజయం సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ తొమ్మిదింటిలో విజయం సాధించగా, కాంగ్రెస్ రెం�
సార్వత్రిక ఎన్నికల బరిలో బీజేపీపై కాంగ్రెస్ గెలుపు శాతం (స్ట్రైక్ రేట్) గతంతో పోల్చుకుంటే మెరుగుపడింది. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీతో ముఖాముఖి పోరులో కాంగ్రెస్ స్ట్రైక్ రేటు 2019లో 8.3 శాతం కాగా, 2024 ఎన్ని
తెలంగాణ ఓటర్లు తొలిసారి వినూత్న తీర్పునిచ్చారు. సంపూర్ణంగా జాతీయ పార్టీలకే జై కొట్టారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 8, కేంద్రంలో అధికా�
రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల ఫలితాల్లో నలుగురు సిట్టింగ్ ఎంపీలే తిరిగి ఎన్నికయ్యారు. ఆ నలుగురిలో ముగ్గురూ బీజేపీ నుంచే గెలుపొందారు. బీజేపీ అభ్యర్థులుగా సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి, కరీంనగర్ బ�
లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిది స్థానాలు సాధించగా, ఓట్లలో మాత్రం భారీ తేడా ఉన్నది. బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి 10.93 లక్షల
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తమను నిరాశకు గురిచేసినా ఎట్టి పరిస్థితుల్లో కుంగ
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో చావుదెబ్బ తిన్న బీజేపీ దాని మిత్రపక్షాలు దక్షిణ భారతంలో మాత్రం నిలదొక్కుకోగలిగాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో 60 ను�
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపుమీదున్న బీజేపీకి సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్లోని 25 స్థానాలకుకు గానూ 24 సీట్లను గెలుపొందిన ఆ పార్టీ ఈసారి చతిక
ఈశాన్య రాష్ర్టాల్లో కొంచెం అటుఇటుగా గత లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్ అయ్యాయి. అయితే గత ఏడాది మే నుంచి రెండు జాతుల మధ్య ఘర్షణతో అట్టుడుకుతున్న బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్లో ఎన్డీయే కూటమి ర
జార్ఖండ్లోని గాండేయ్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై ఆమె 27 వేలకుపైగా ఓట్ల ఆధి�