ఉమ్మడి జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదివారం 85.2 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు పోలింగ్ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లిలో 82,728 ఓటర్లకు 70,526 మంది (85. 25%), మహబూబాబ
రోజురోజుకు బీఆర్ఎస్కు ప్రజాదరణ పెరుగుతున్నది. తొలి, మలి విడతలకు మధ్య 7.37 శాతం బీఆర్ఎస్ వృద్ధి సాధించింది. అదే స్థాయిలో కాంగ్రెస్ ప్రభ తగ్గిపోతున్నది. ఇలా తీర్మానిస్తున్నది రాజకీయ ప్రత్యర్థులు కాదు.. �
పల్లె ప్రజలు మరోసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానం చాటారు. ఇతర పార్టీలు చేసిన కుట్రలు బెడిసికొట్టేలా తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు కొత్త కొత్త హామీలు ఇచ్చినా నమ్మలేక పోయారు. రెండేళ్ల
ఉమ్మడి జిల్లాలో రెండో విడుత పంచాయతీ పోరు ముగిసింది. ఆదివారం పందొమ్మిది మండలాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఏకగ్రీవమైన 26 సర్పంచ్, 887 వార్డు స్థానాలు పోను.. మిగతా 392 సర్పంచ్, 2874 వార్డు స్థానాలకు ఉదయం 7 �
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట జిల్లాలో 182 సర్పంచ్ స్థానాలకు 10 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగి
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 172 గ్రామపంచాయతీలకు, 1371 వార్డుస్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించా�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో కూడా పల్లెజనం బీఆర్ఎస్కు జై కొట్టింది. నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా పంచాయతీల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. నారాయణపేట మహబూబ్ నగర్, గద్వ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో విడుత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద చిన్నచిన్న వాగ్వాదాలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి ఓటర్లు ఓట
సంగారెడ్డి జిలాల్లోని అందోల్, జహీరాబాద్ సెగ్మెంట్ల పరిధిలోని 229 పంచాయతీల్లో ఆదివారం మలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. చలితీవ్రత కారణంగా మందకొడిగా ప్రారంభమై�
మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 88.80 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7కు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది.
ఓ వైపు ఎన్నికల విధులు.. మరోవైపు టెట్ గుబులు, ఇంకోవైపు పదో తరగతి పరీక్షలు, సిలబస్ కంప్లీట్ సర్కారు పంతుళ్లకు కత్తి మీదసాములా మారింది. రాను న్న రెండు మూడు నెలలు ప్రభుత్వ ఉపాధ్యాయులు అగ్ని పరీక్షను ఎదుర్క�
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలిం గ్ రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష జరుగనున్నది. ఈనెల 14న ఈ పరీక్ష జరుగనుండగా, అదేరోజు పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగనున్నది. ఈ క్రమంలో పర
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి ఓటర్లు షాక్ ఇవ్వనున్నారా? ఐదేండ్ల పాలనలో అభివృద్ధికి ఏమాత్రం నోచుకోని ప్రజలు.. ఈసారి తమ ఓటుతో బీజేపీ, దాని మిత్ర పక్షాలకు బుద్ధి చెప్పనున్నారా? గురువా�
ఇటీవల జరిగిన అసెంబ్లీ, గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల సంఘం సహకారంతో బీజేపీ ఓట్ల మోసానికి పాల్పడి పలుచోట్ల విజయం సాధించ�
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. అయితే ఫలితం తెలుసుకోవడానికి 21 రోజుల పాటు వేచి చూడాల్సిందే. దేశ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చే నెల 4న ఓట�