ఇటీవల జరిగిన అసెంబ్లీ, గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల సంఘం సహకారంతో బీజేపీ ఓట్ల మోసానికి పాల్పడి పలుచోట్ల విజయం సాధించ�
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. అయితే ఫలితం తెలుసుకోవడానికి 21 రోజుల పాటు వేచి చూడాల్సిందే. దేశ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చే నెల 4న ఓట�
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసి 75.19 శాతంగా నమోదైంది.
పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఖమ్మం జిల్లా ఓటర్లు పోటెత్తారు. విద్య, ఉద్యోగం, ఉపాధి వంటి అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా ముందుగానే సొంతూళ్లకు చేరుకున్నారు.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్, మహబూబాబాద్ సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించడంతో పాటు స్వల్ప ఘటనలతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యమైంది.
గ్రేటర్లో మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్నది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనున్నది.
ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ఓటరు ప్రక్రియను జీహెచ్ఎంసీ సమూల ప్రక్షాళన చేపట్టింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత డూప్లికేట్ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరుగా రెండు
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు ఓటెత్తారు. వాయిదాలు. కోర్టు తీర్పులు. తర్జన భర్జనల మధ్య ప్రశాంత వాతావరణంలో సింగరేణిలో ఏడో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు బుధ వారం నిర్వహించారు.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు ఓటెత్తారు. అభ్యంతరాలు, కోర్టు తీర్పులు, తర్జన భర్జనల మధ్య ప్రశాంత వాతావరణంలో సింగరేణిలో ఏడో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు బుధవారం నిర్వహించగా, పెద్�
సింగరేణిలో బుదవారం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు శ్రీరాంపూర్ డివిజన్లో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 5 గంటల వరకు కొనసాగింది. శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన 7వ దఫా సింగరేణి గుర్తిం�
రేపటి సింగరేణి సమరానికి సర్వం సిద్ధమైంది. గుర్తింపు సంఘం ఎన్నికలకు అంతా రెడీ అయింది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం 11 ఏరియాల్లో పోలింగ్ నిర్వహించేం�
టీబీజీకేఎస్.. సింగరేణి ప్రగతిలో కీలకపాత్ర పోషించడమేగాక అనేక హక్కులు సాధించి నల్లసూర్యుల మనసు గెలుచుకున్నది. ఇప్పటికే ‘గుర్తింపు’ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించగా, ముచ్చటగా మూడోసారి గెలిచే లక్ష్�
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. నేడు జరిగే ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఓట్లను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో లెక్కించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతివలే అంతిమ నిర్ణేతలు కానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చైతన్యం చూపారు. పురుషుల కంటే ఎక్కువగా 93,874 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.