ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు తప్పులు లేని ఓటరు జాబితా రూ పొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
త్రిపురలో బీజేపీ నాయకుడు ఒకరు ఎన్నికల అధికారిపై దాడికి తెగబడ్డారు. రెండో దశ పోలింగ్ సందర్భంగా శుక్రవారం త్రిపుర ఈస్ట్ నియోజకవర్గంలో బీజేపీ నేత కాజల్ దాస్ ప్రిసైడింగ్ అధికారిపై చేయిచేసుకున్నా రు.
లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సెక్టార్ అధికారులు, ఎన్నికల సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కొత్త ఓటర్ల నమోదుకోసం ఏప్రిల్ 15 వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mukesh Kumar | ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఏపీలో చెక్పోస్టుల ద్వారా ఇప్పటి వరకు రూ.164 కోట్లు సీజ్ చేశామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా( Mukesh Kumar Meena) స్పష్టంచేశారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
TS Elections | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఓట్లు ఎక్కవగా నమోదయ్యాయని చెప్పారు. గురువా�
ఆశీర్వదించండి.. మహేశ్వరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా.. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తుది శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
శాసనసభ ఎన్నికల్లో సెక్టోరియల్ అధికారులు ప్రముఖప్రాత పోషించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులుతో ప
అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని కరీంనగర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బీ గోపి స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కఠినంగా అమలు
రెండవ ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2023 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణకు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
MP Arvind | బీఆర్ఎస్కు ఓటేసినా, కాంగ్రెస్కు ఓటేసినా భారతీయ జనతా పార్టీకే ఓటు పడుతుందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాన్ని తదనుగుణంగా రూపొందించినట్టు మీడియా ఎదుట త్రీవ వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్పై నాంప�
దస్తురాబాద్ మండలంలో మొత్తం 20 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4వ దీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త ఓటరు నమోదుతో పాటు, ఓటరు కార్డులో మ�