దస్తురాబాద్ మండలంలో మొత్తం 20 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4వ దీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త ఓటరు నమోదుతో పాటు, ఓటరు కార్డులో మ�
మునుగోడు ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నదని, 3న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వ�
జిల్లాలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం కలెక్టర్లు, నోడల్ అధికారులు, సంబంధిత అధికారులతో శుక్రవారం వ�