వయోవృద్ధులను గౌరవించే బాధ్యత మనందరిదని జిల్లా మహిళాశిశు , దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి అన్నారు. గురువారం అంత ర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని కలెక్టరేట్ లోని కాన్ఫ రెన్స్ హాల�
Hospital Staff Hits Elderly Patient | వృద్ధుడైన రోగి హాస్పిటల్ బెడ్పై పడుకుని ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఒకరు ఆ రోగి వద్దకు వచ్చాడు. ఉన్నట్టుండి మోచేతితో వృద్ధుడి కడుపులో కొట్టాడు. ఆసుపత్రి వార్డులోని సీసీటీవీలో రికార్డైన ఈ వ
ప్రస్తుతం దేశ జనాభాలో 10 శాతంగా ఉన్న సీనియర్ సిటిజన్ల(వృద్ధులు) సంఖ్య 2050 నాటికి 19.5 శాతానికి చేరుకొంటుందని నీతిఆయోగ్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వృద్ధుల సంక్షేమానికి సంబంధించి నీతి ఆయోగ్ కీలక ప్రతిపాదనలు �
వృద్ధ జీవితం నేటి తరం వారసులకు శత్రువుగా మారుతున్నది. కనికరం లేని బిడ్డలు.. కడుపున మోసిన తల్లిదండ్రులను ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. మరికొందరు రోడ్డున వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇంకొందరు ఇంట్లోనే ఉంచి నర�
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ‘ఆసరా’ కల్పించనున్నది. పింఛన్ను రూ.వెయ్యి పెంచడంతో ఇప్పటివరకు అందుతున్న రూ.3,016కు బదులు ఇక నుంచి రూ.4,016 అందుకోనున్నారు. అడగకముందే పింఛన్ను పెంచడంతో వారి మోములో ఆనందం �
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్ర�
బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి బ స్తీల్లో కూడా మెరుగైన వైద్యసేవలు అం దుబాటులోకి తీసుకొచ్చామని, స్థానిక ప్రభుత్వ జనరల్ దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాద�
సనత్నగర్ ఎస్ఆర్టీ కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి సంకేత్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన సూచనలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అభినందించారు. శనివారం సనత్నగర్ కూరగాయల మార్కెట్ ప�
భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ�
ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. ‘మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ఆర్థిక స్వావలంబన సాధించాలి..’ అన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)ను ఏర్పాటు చేసి ప్రతిఏటా గ్రామీణ పేదరిక నిర్�
కూతురు గెంటేయ డంతో నిలువ నీడ లేకుండాపోయింది. బస్షెల్టరే ఆవాసంగా మారింది. ఎండయినా, వానయినా అక్కడే జీవనం సాగిస్తున్నది. ఇదీ 70 ఏండ్ల గొర్రె మార్త దీనస్థితి. ఆమె దుస్థితిని తెలుసుకుని పోలీసులు చలించారు. కాజీ�
ఈ ఫొటోలో కన్పిస్తున్న వృద్ధురాలి పేరు గొర్రె మార్త(70). స్వగ్రామం ఎల్కతుర్తి మండలం దామెర గ్రామం. జీవిత చరమాంకంలోనూ అవ్వను కష్టాలు వీడడం లేదు. 12 ఏళ్లకే పెళ్లయిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. తెలిసీ తెలియని వ
మనిషి భౌతిక విషయాల వెంట పరుగుపెడుతూ జీవితంలో సున్నిత పార్శ్వాన్ని విస్మరిస్తున్నాడు. తనకున్న వాటిని మరచి లేని వాటి కోసం వెంపర్లాడుతూ ఒత్తిడితో చిత్తవుతున్నాడు.
వయసు పెరిగేకొద్దీ ప్రతి కణానికీ కాలం చెల్లిపోతుంది. చిన్న వయసులో శరీర కణాలు వేగంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే మనిషి ఎదుగుదల సాధ్యమవుతుంది. కానీ, వయసు పెరిగేకొద్దీ కణాలు విభజన చెందడం, వృద్ధి చెందడం తగ్గ