Fadnavis And Uddhav | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ప్రయాణించారు. శుక్రవారం వారిద్దరూ ముంబై నుంచి నాగ్పూర్కు విమానంలో కలిసి ప్రయాణించడం రాజకీయ చర్చకు దారి�
Operation Tiger 3.0 : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ కుదుపురాబోతున్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ వర్గానికి చెందిన కొందరు శివసేన ఎమ్మెల్యేలు షిండే వర్గంలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆపరేషన్ టైగర్ 3.0గా అభ�
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటు చేసుకోనుంది! ఆపరేషన్ టైగర్ 3.0 పేరుతో జరుగుతున్న చీలికలో భాగంగా శివసేన (యూబీటీ)వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేతో ర�
శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు సోమవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనలో చేరిపోయారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) పార్లమెంటర�
డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలోకి మారుతున్నట్టు శివసేన(యూబీటీ) ఎంపీలు అస్తికార్, నింబాల్కర్ ఆదివారం ధ్రువీకరించారు. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో అస్తికార్ మాట�
మహారాష్ట్రలో ప్రస్తుతం ఒక్కటే శివసేన మిగిలిందని.. అదే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొల్హాపూర్ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండే వర్గం విడిపో�
తన నాయకత్వంపై నమ్మకం లేకపోతే పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. కొంతమంది ఎంపీలు పార్టీ ఫిరాయించి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు రెడీ అవుతున�
Sanjay Raut | మహారాష్ట్ర (Maharastra) మాజీ ముఖ్యమంత్రి (Ex CM) ఉద్ధవ్ ఠాక్రే (Uddav Thakray) మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. పలువురు ఎంపీలు ఏక్నాథ్ శిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన (Shiv Sena) లో చేరనున్నట్లు వార్తల
Uddhav Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రేకు మరో ఝలక్ తప్పేలా లేదు. ప్రస్తుతం శివసేన పార్టీ రెండు వర్గాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి ఉద్ధవ్ థాక్రే వర్గం. రెండోది మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న ఏక్న�
మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. శివసేన (యూబీటీ) పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోకి మారేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం.
Ritabrata Banerjee | పశ్చిమ బెంగాల్లో సుమారు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చీలిక మొదలైంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందానికి నేతృత్వం వహిస్తున్న రితబ్రతా బెనర్జీ, టీఎంసీలో ‘ఏక్నాథ్ షిండే’
జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో బీజేపీ రాజకీయ బ్లాక్మెయిల్కు పాల్పడుతోందని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, మరో ఆరుగురు ఎంపీలు తాము పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో విలీనం అవుతున్నట్లు ప్రకటించిన దరిమిలా వారికి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వారికి వర్తిస్తుందా అన్న ప్రశ్నలు �
మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన సొంత మహాయుతి కూటమి, అధికార బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సతార జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ నేతలు పలు అక్రమాలకు పాల్పడ్డారని, పౌరులు ఓట