ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. దాదాపు 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. రాజ్భవన్లో ఉదయం 11 గంటలకు మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం �
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ విస్తరణను మంగళవారం చేపట్టనున్నట్లు సమాచారం. 12 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉందని, మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో మంత్రులు ప్రమాణస్వీకార�
ముంబై: మహారాష్ట్ర సీఎం, శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే, మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఉద్ధవ్ ఠాక్రేను మాజీ సీఎంగా ఆయన సంబోధించారు. ఈ మేరకు బుధవారం ఒక
Eknath Shinde | బరువెక్కిన హృదయంతోనే శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేను (Eknath Shinde) ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ శివసేన నేత ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివ సంవాద్ యాత్రలో ఆదిత్య ఠాక్రే పాల్గొన్న�