ఆరోగ్య కారణాలను సాకుగా చూపి జంతర్ మంతర్ నుంచి వాతావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ను బలవంతంగా తరలించడం ఆదివారం(జూలై 19) ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో చర్చకు రానున్నది.
Eknath Shinde | మహారాష్ట్ర (Maharastra) మాజీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి (Deputy CM) ఏక్నాథ్ షిండే (Eknath Shinde) అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా స్వల్ప జ్వరం, తీవ్ర నీరసం, ఒళ్లు నొప్పులతో ఆయన బాధపడుతున్నారు. వైద్యుల సలహా మేరకు క
Fadnavis And Uddhav | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ప్రయాణించారు. శుక్రవారం వారిద్దరూ ముంబై నుంచి నాగ్పూర్కు విమానంలో కలిసి ప్రయాణించడం రాజకీయ చర్చకు దారి�
Operation Tiger 3.0 : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ కుదుపురాబోతున్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ వర్గానికి చెందిన కొందరు శివసేన ఎమ్మెల్యేలు షిండే వర్గంలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆపరేషన్ టైగర్ 3.0గా అభ�
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటు చేసుకోనుంది! ఆపరేషన్ టైగర్ 3.0 పేరుతో జరుగుతున్న చీలికలో భాగంగా శివసేన (యూబీటీ)వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేతో ర�
శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు సోమవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనలో చేరిపోయారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) పార్లమెంటర�
డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలోకి మారుతున్నట్టు శివసేన(యూబీటీ) ఎంపీలు అస్తికార్, నింబాల్కర్ ఆదివారం ధ్రువీకరించారు. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో అస్తికార్ మాట�
మహారాష్ట్రలో ప్రస్తుతం ఒక్కటే శివసేన మిగిలిందని.. అదే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొల్హాపూర్ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండే వర్గం విడిపో�
తన నాయకత్వంపై నమ్మకం లేకపోతే పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. కొంతమంది ఎంపీలు పార్టీ ఫిరాయించి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు రెడీ అవుతున�
Sanjay Raut | మహారాష్ట్ర (Maharastra) మాజీ ముఖ్యమంత్రి (Ex CM) ఉద్ధవ్ ఠాక్రే (Uddav Thakray) మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. పలువురు ఎంపీలు ఏక్నాథ్ శిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన (Shiv Sena) లో చేరనున్నట్లు వార్తల
Uddhav Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రేకు మరో ఝలక్ తప్పేలా లేదు. ప్రస్తుతం శివసేన పార్టీ రెండు వర్గాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి ఉద్ధవ్ థాక్రే వర్గం. రెండోది మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న ఏక్న�
మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. శివసేన (యూబీటీ) పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోకి మారేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం.
Ritabrata Banerjee | పశ్చిమ బెంగాల్లో సుమారు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చీలిక మొదలైంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందానికి నేతృత్వం వహిస్తున్న రితబ్రతా బెనర్జీ, టీఎంసీలో ‘ఏక్నాథ్ షిండే’