సీపీఎస్ ఉద్యోగులను కాంగ్రెస్ సర్కారు దగా చేస్తున్నా ఉద్యోగ సంఘాల నాయకులు మౌనం వహించడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. వారి తీరుపై సగటు ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇంత అన్యాయం జరుగుతున్�
Aarogyasri | మాది ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ సర్కార్.. ఈ రాష్ట్రంలోని పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయం రూ. 10 లక్షలకు పెంచుతున్న�
KTR | ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు.
టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయించిన ఘనత పీఆర్టీయూ టీఎస్దేనని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ఉద్యోగులకు పూర్తి నగదు రహిత చికిత్సనందించే హెల్త్ స్కీం జీవోను ప్రభుత్వం జారీ చేయడం సంఘం సా
ఉద్యోగుల వేతన సవరణకు వీలుగా రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్, సభ్యుడిగా బీ రామయ్యతో కూడిన పీఆర్సీ కమిటీని ఏర్పా టు చేయడం పట్ల టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్�
ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈహెచ్ఎస్ పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేస్త
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు వేచిచూస్తున్న ఈహెచ్ఎం స్కీంను ప్రకటించాలని రాష్ట్ర రిటై ర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వా న్ని కోరింది. పీఆర్సీ కమిషన్ సిఫారసుల మే
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగతు రహిత ఆరోగ్య పథకాన్ని అమలుకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి హరీష్ రావుకు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తె
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఒక శాతం చందాతో ఆరోగ్యపథకాన్ని (ఈహెచ్ఎస్) అమలుచేయాలని టీఎన్జీవో, పీఆర్టీయూటీఎస్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పూర్తిగా నగదు రహిత విధానంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశ�
కార్పొరేట్ను తలదన్నేలా అఫ్జల్గంజ్లోని ప్రభుత్వ దంత వైద్యశాల సేవలు అందిస్తున్నది. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ఈ దవాఖానలోని ప్రత్యే�
ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) పథకానికి మూల వేతనం నుంచి 2 శాతం చెల్లించేందుకు తాము సిద్ధమని తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం ప్రకటించింది. ఈ స్కీమ్ను ఈహెచ్ఎస్ ట్రస్ట్ ద్వారా అమలు చేయాల�