ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య భరోసా అందించే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) ఆదిలోనే అభాసుపాలవుతున్నది. రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానం కారణంగా ఈహెచ్ఎస్ స్కీమ్ కిం�
Employees Health Scheme | రాష్ట్రంలో ఇన్స్టాల్మెంట్ల రాజ్యం నడుస్తున్నదని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించే విషయంలో వాయిదా పద్ధతుల వ్యవహారం నడుస్తున్నదని, ఎంప్లాయీస్ హెల్
ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆరోగ్యకార్డుల అమల్లో అయోమయానికి తెరదించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కార్యదర్శి బీ దేవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Health Cards |ఉద్యోగులకు మళ్లీ నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యవసర వైద్య భరోసాను ఇచ్చే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సంక్షోభంలో పడింది. ముహూర్తానికి ముందే బ్రేక్ పడింది.
రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) జూలై 15 నుంచి అమల్లోకి రానున్నది. అదే తేదీ నుంచి ఉద్యోగులకు ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కోసం కనీస సమాచారం లేకుండా తమ డబ్బులెలా కట్ చేస్తారని పలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. జీవో ఇవ్వకుండా.. మెమో జారీచేయకుండా.. డ్రాయింగ్ అండ్ డిస్బర్స�
‘ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టున్నది ప్రభుత్వోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) తీరు! ఇప్పటి వరకు హెల్త్కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు జారీ కాలేదు.. హాస్పిటళ్లతో చర్చల్లేవు.. ఉద్యోగ, ఉప
ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు ఏర్పాటు చేసి ఈహెచ్ఎస్ అమలు చేయాలని టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. గురువారం సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు.
సీపీఎస్ ఉద్యోగులను కాంగ్రెస్ సర్కారు దగా చేస్తున్నా ఉద్యోగ సంఘాల నాయకులు మౌనం వహించడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. వారి తీరుపై సగటు ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇంత అన్యాయం జరుగుతున్�
Aarogyasri | మాది ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ సర్కార్.. ఈ రాష్ట్రంలోని పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయం రూ. 10 లక్షలకు పెంచుతున్న�
KTR | ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు.
టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయించిన ఘనత పీఆర్టీయూ టీఎస్దేనని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ఉద్యోగులకు పూర్తి నగదు రహిత చికిత్సనందించే హెల్త్ స్కీం జీవోను ప్రభుత్వం జారీ చేయడం సంఘం సా