DRDO Kausalya | ఉపాధి హామీ పనులతో పాటు మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహార్తిస్తున్న అధికారులపై డీఆర్డీవో కౌసల్య దేవి(DRDO Kausalya) ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్పంచ్గా గ్రామాభివృద్ధికి కృషిచేయాల్సిన ఆయన సొంతింటిని చక్కబెట్టుకున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజీఎస్) పనుల్లో అందిన కాడికి దోచుకుని సొమ్ముచేసుకున్నారు. సిద్దిపేట రూరల్ మండల బు�
ఉపాధి హామీ కూలీల వేసవి భత్యానికి కేంద్ర ప్రభు త్వం ఎగనామం పెట్టింది. ప్రతి సంవత్స రం ఫిబ్రవరి నుంచి మే వరకు కూలీలకు అదనంగా ఇచ్చే వేసవి భృతి ఇవ్వడం లే దు. కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేసే దాకా ఉత్తర యుద్ధం ఆగదని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ హెచ్చరించారు.
అశ్వారావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న ‘మన ఊరు - మన బడి’ పనులను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి 86 పాఠశాలల్లో 67 పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15 నాట�
ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఇక్కడి పారదర్శక విధానాన్ని పలు రాష్ర్టాల ప్రతినిధులు పరిశీలించి ప్రశంసిస్తున్నారు.
minister ktr | Minister KTR | ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు
దోమకొండ : ఉపాధిహామీ పథకంలో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగే విధంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఈ
కేంద్ర బృందానికి వివరించిన రైతులు గాంధారి : మండలంలోని సీతాయిపల్లి, గాంధారి గ్రామాల్లో శుక్రవారం ఉపాధి హామీ పథకం పనులను కేంద్రం బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్�
హైదరాబాద్ : ఉపాధిహామీ అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద �